Manipur | బీజేపీ పాలిత మణిపూర్ (Manipur)లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి ఇంటి బయట బాంబు పేలింది. ఈ సంఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) జవాన్, ఒక మహిళ గాయపడ్డారు.
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur Violence)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మణిపూర్లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు బ�
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence)లో తాజాగా మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఇంపాల్ (Imphal)లో మంగళవారం వందలాది మంది విద్యార్థులు (Manipur Students) నిరసన చేపట్టారు.
కొన్ని నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఇంకా పరిస్థితులు సద్దుమణగడం లేదు. ఇంఫాల్లోని న్యూ లాంబూలానేలో కుకీ తెగకు చెందిన మిగిలిన 10 కుటుంబాలను ప్రభుత్వం అక్కడి నుంచి తరలించి�
Manipur violence | మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి స్థానిక కోర్టు 11 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
Manipur Violence | మణిపూర్లో ఇంకా హింసాత్మక సంఘటనలు (Manipur Violence) కొనసాగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్ వెలుపల ఒక మహిళను గన్తో కాల్చి చంపారు. పశ్చిమ ఇంఫాల్లో ఈ సంఘటన జరిగింది.
ఈశాణ్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని ఖొయిజుమన్తాబి (Khoijumantabi) అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై (Bunker) �
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించ
మహిళల నేతృత్వంలో సైన్యాన్ని చుట్టుముట్టిన స్థానికులు 12 మంది మిలిటెంట్లను (Militants) తమతో తీసుకెళ్లిన ఘటన మణిపూర్ (Manipur) రాజధానిలో జరిగింది. ఇంఫాల్ (Imphal) ఈస్ట్లోని ఇథమ్లో (Itham) మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంత
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి రాష్ట్రంలో మరోసారి హిం
మణిపూర్లో (Manipur) అల్లర్లు కొనసాగుతున్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ
వివిధ తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నెలన్నరోజులుగా రావణకాష్టంలా తయారైంది. మిలిటెంట్స్ మారణాయుధాలతో రెచ్చిపోతున్నా ఇటు మోదీ సర్కార్, అటు బీరేన్సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చ�
Manipur Violence | మణిపూర్లో సోమవారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్లో పలు ఇండ్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు�