Singareni | సింగరేణి లాభాల వాటా 16 నుంచి 32 శాతానికి పెంచింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, జాఫర్ హుస్సేన్లు స్పష్టం చేశారు.
అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీవేజ్, కాంటింజెంట్ వర్కర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్
King Fisher | గతంలో బీర్లలో పాములు, ఇతర సూక్ష్మజీవులు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురై.. ఎక్సైజ్ శాఖ అధికారులపై కన్నెర్రజేశారు.
రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇల్లెందు వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని ఇల్లెందు పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొత్తగూడెం వైపు నుంచి ఇల్లెందు వెళ్తున్న మారుతి యూవీ 300 కారులో వారు గంజాయి తరలిస్తున్నట్�
సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు,అజ్ఞాత దళ నేత అమరుడు కామ్రేడ్ పూనెం లింగన్న ఆశయాలు సాధనకై పోరాడాలని సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎండి. రాసుద్దీన్, ఐఎఫ్టీయు జిల్లా అధ
Haripriya | ఆషాఢ మాసం మూడవ ఆదివారం బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బానోత్ హరిప్రియ నాయ�
Uke Abbaiah | ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) ఇక లేరు. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు.
Gummadi Narsaiah | ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి �
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెంలో కొనసాగిన కేసీఆర్ బస్సు యాత్ర.. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది.