వన సంపదను సంరక్షించవల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా అడ్డదారిన కలప తరలి పోతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెద్దపెద్ద చెట్ల దుంగల్ని నరికి వాటిని అర్ధర�
ఆదిలాబాద్ జిల్లా బేల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా యూరియాను తరలిస్తున్న వాహనాలను బుధవారం ఉదయం సిర్సన్న గ్రామ రైతులు పట్టుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
పేదలకు అందాల్సిన పీడీఎస్ బియాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో గుట్టుగా సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి అందిన కాడికి దోచుకుంటున్నారు.
రంగారెడ్డిజిల్లాలో రేషన్ బియ్యం వ్యాపారం బహిరంగంగా సాగుతున్నది. గ్రామాల్లో వ్యాపారులు నేరుగా ఇండ్ల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా రే
మోర్తాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ‘ఆగని ఇసుక దోపిడీ’ శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రిక శుక్రవారం కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ తనిఖీలు చేపట్టి.. ఇసుకను అక్రమంగా తరలి�
రోడ్డు ప్రమాదంలో 13 లేగ దూడలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్లోని కబేల�