కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్కు చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూరపెల్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్లో సిబ్బందిపై సోమవారం అర్ధరాత్రి మూకుమ్�
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్వారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. పూడిక తీసేందుకు టెండర్ దక్కించుకున�
మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో చీకటి దందా రోజు రోజుకు మితిమీరిపోతుంది. అక్రమార్కులు ప్రతి రోజూ యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై మండలంలోని పలు సోషల్ మీడియాలో అధికారులకు నేరుగా ముడ
ఇసుక అక్రమ రవాణాకు బాల్కొండ నియోజకవర్గం మారు పేరుగా మారింది. రెండేండ్లుగా ఈ ప్రాంతం అక్రమ దందాకు అడ్డాగా తయారైంది. ఇంకా అదే పరిస్థితి కొనసాగుతున్నదనడానికి చీతాఫోర్స్ వరుస దాడులే అందుకు నిదర్శనం.
కనీసం అంబులెన్స్ వెళ్లేందుకూ మార్గంలేని కారణంగా ఓ వ్యక్తి ఊపిరి అనంతవాయువుల్లో కలిసిన అమానవీయ ఘటన భద్రాద్రి జిల్లా మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. ఇసుక లోడింగ్, ట్రాన్స్పోర్టు కోసం స్థానిక గోదావర�
‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వ అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహ
మద్దిమడుగు ఆంజనేయ స్వామి పేరు చెప్పి దుందుబీ వాగులో మరోసారి ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక టిప్పర్లను సోమవారం రాత్రి మండలంలోని దాసర్లపల్లిలో గ్రా మస్తులు అడ్డుకొని ఉప్పునుంతల పోలీస్స్టేషన్కు తరలి
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో ఇసుక వ
తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతలైన సుంకేసుల డ్యాం నుంచి పుల్లూరు వరకు ఎలాంటి ఇసుక రవాణా చేయకూడదని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి హుకుం జారీ చేశారు. మంగళవారం సరిహద్దు వివాదంపై ఏపీ కర�
మండలంలో ఇసుక దందాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ అందినకాడికి దోచుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిందే ఆలస్యం మండలంలోని కప్పలవాగుపై నాయకులు దండయాత్ర చేస్తున్
చెక్ డ్యాం రక్షణ కోసం ఏర్పాటు గోడను ఇసుక తరలించేందుకు టాక్టర్ యజమానులు కూల్చి వేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అధిక ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మంజీరా పర�
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన ఇసుక అక్రమ రవాణాపై ‘నమస్తే తెలంగాణ’ యుద్ధం ప్రకటించింది. రెండేండ్లుగా మంజీరానది, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వాగుల్లో యథేచ్ఛగా కొనసాగ
వికారాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ప్రధానమైన కాగ్నాను ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూరు, బ