నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. మండలంలో ఉన్న మంజీరా నదిని తోడేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రాత్రివేళ అక్రమంగా తరలిస్తుండడంతో ఇటు రోడ్లు ధ్వంసమవుతు
కృష్ణాతీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు, కృష్ణ మండలాల్లో దందా జోరందుకున్నా.. అటువైపు పోలీసులు గానీ.. రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉ న్నాయి.
అధికార బలంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కనీస రుసుం చెల్లించకుండా అభివృద్ధి పేరుతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమని, ఇక్క
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. బోధన్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా ఇసుక అక్ర�
దుందుభీ వాగును అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు చెరబట్టారు. భూగర్భ జలాలను కాపాడుతున్న ఇసుకపై కన్నేసిన నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తోడేస్తున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న రైతులకు అండగా, ఆ�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్కు చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూరపెల్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్లో సిబ్బందిపై సోమవారం అర్ధరాత్రి మూకుమ్�
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్వారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. పూడిక తీసేందుకు టెండర్ దక్కించుకున�
మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో చీకటి దందా రోజు రోజుకు మితిమీరిపోతుంది. అక్రమార్కులు ప్రతి రోజూ యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై మండలంలోని పలు సోషల్ మీడియాలో అధికారులకు నేరుగా ముడ
ఇసుక అక్రమ రవాణాకు బాల్కొండ నియోజకవర్గం మారు పేరుగా మారింది. రెండేండ్లుగా ఈ ప్రాంతం అక్రమ దందాకు అడ్డాగా తయారైంది. ఇంకా అదే పరిస్థితి కొనసాగుతున్నదనడానికి చీతాఫోర్స్ వరుస దాడులే అందుకు నిదర్శనం.
కనీసం అంబులెన్స్ వెళ్లేందుకూ మార్గంలేని కారణంగా ఓ వ్యక్తి ఊపిరి అనంతవాయువుల్లో కలిసిన అమానవీయ ఘటన భద్రాద్రి జిల్లా మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. ఇసుక లోడింగ్, ట్రాన్స్పోర్టు కోసం స్థానిక గోదావర�
‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వ అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహ
మద్దిమడుగు ఆంజనేయ స్వామి పేరు చెప్పి దుందుబీ వాగులో మరోసారి ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక టిప్పర్లను సోమవారం రాత్రి మండలంలోని దాసర్లపల్లిలో గ్రా మస్తులు అడ్డుకొని ఉప్పునుంతల పోలీస్స్టేషన్కు తరలి
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో ఇసుక వ
తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతలైన సుంకేసుల డ్యాం నుంచి పుల్లూరు వరకు ఎలాంటి ఇసుక రవాణా చేయకూడదని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి హుకుం జారీ చేశారు. మంగళవారం సరిహద్దు వివాదంపై ఏపీ కర�