ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మైనింగ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబా ద్ ఎంపీ జీ నగేశ్ సూచించారు.
మాగనూరు పెద్ద వాగు వద్ద ఇసుక వివాదం రాజుకున్న ది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కం పేరుతో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఇసుక దోపిడీకి యత్నిస్తున్నది. మక్తల్ ని యోజకవర్గం భూత
వారం రోజులుగా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగు నుంచి ఇసుక తరలిపోకూడదని పలుమార్లు అడ్డువేసినా రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది మొండి పట్టుదలతో వాగులో ఇసుక తరలించడానికి వస్తుండడంతో సంబంధిత అధికారులపై మ�
మాగనూరు పెద్దవాగులో ఇసుక తరలించడానికి ఎవరు వచ్చినా అం దరూ కలిసి అడ్డుకోవాలని మాగనూరు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆదివారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేసినట్ల�
నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో తమకు సాగు, తాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని మాగనూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండగా.. ఇదే సమయంలో దందా జోరుగా నడుస్తున్నది. అయితే
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితంలేకుండా పోతున్నది. బాల్కొండ నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంగా మొరం, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానదిలో ఇసుక దొంగలు పడ్డారు. అధికార పార్టీ అండదండలతో ఏకంగా నదిలో రోడ్లు నిర్మించి రాత్రింబవళ్లు అక్రమంగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తున్నారు. సుమారు నాలుగు ప్రాంతాల్లో �
మంజీర పరీవాహక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు ఖాకీలు పోటీపడుతుంటారు. ఇందుకోసం రాజకీయ పైరవీలు చేసుకొని మరీ పోస్టింగ్ సాధిస్తారు. అలాంటి వారు పోలీస్ ఉన్నతాధికారులను లెక్క చేయ�
దేవరకద్ర నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు రైతులు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని, స్వయంగా వాహనాలను పట్టించినా ఫలితం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇసుక రవాణాను ఆపాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండలంలోని సిద్ధాపూర్ -ఖండ్గామ్ గ్రామాల రోడ్డుపై కల్దుర్కి గ్రామ రైతులు సోమవారం ఇసుక టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు.
BRS Complaint | కృష్ణానది నుంచి రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందని ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు అరికట్టాలని కృష్ణ మండల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేశ�
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల హామీలను మరచి అక్రమ దందాలకే పెద్దపీట వేస్తున్నారని, స్వయంగా ఎమ్మెల్యే పీఏ జోరుగా ఇసుక రవాణా సాగిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్య�