‘గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్హిల్స్లో సర్వే నంబర్ 66/2లో ప్లాట్ నంబర్ 178/పార్ట్లో జీ+4 అంతస్తులకు అనుమతి తీసుకొని ఏడు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. సెడ్బ్యాక్ ఉల్లంఘన భారీగా జరిగింది.
గ్రామానికి ఆ బావి నీరే ప్రధాన ఆధారం. ప్ర స్తుతం మిషన్ భగీరథ నీటి సరఫ రాకు ఏదైనా సమస్య వచ్చి రాకపోతే... మళ్లీ ఈ బావి గ్రామస్తుల దాహార్తిని తీరుస్తుంది. ఆ బావిని ఓ ఇంటి యజమాని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న�
వరదను సాఫీగా దిగువకు పోనిస్తే ఎంత పెద్ద వర్షం పడినా.. నష్టం జరగదు. అదే వరదకు అడ్డుకట్ట వేస్తే వీధులు, కాలనీలు, ఇండ్లను ముంచేస్తుంది. సరిగ్గా వరద నీటికి అడ్డుకట్ట వేస్తూ ఓ నిర్మాణదారుడు ఏకంగా ప్రహరీతో పాటు బ
భవిష్యత్తు తరాల కోసం జల వనరులను రక్షించడం, ప్రస్తుత తరం బాధ్యత అని, చెరువులు, కుంటల అక్రమణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అత్యున్నత న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా.
‘అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..నిబంధనలకు మించి నిర్మాణం చేపడితే నోటీసులు ఇచ్చి సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేస్తాం’..ఇది బల్దియా టౌన్ప్లానింగ్ అధికారులు, కమిషనర్ చెప్పే మాట..క�
అధికారులు కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. భారీ పోలీసు బలగాలతో అధికారులు కుర్మల్గూడ సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ గత నెల 27న ‘కబ్జా కాండ... సామాన్యుడిపై బండ’ శీర్షికన కథనం ప�
బూదాకలన్ శివారులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం ఆర్డీవో హరిక్రిష్ణ పరిశీలించారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వేనంబర్ 307, 329, 342లో వెలిసిన 350 పైగా అక్రమ నిర్మాణాలను ఒక్క రోజే నేలమట్టం చే�
నగర శివారు జవహర్నగర్లో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారులు కొరడా ఝులిపించారు. జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ ఖాళీ స్థలాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను మంగళవారం ఉదయం హెచ్ఎండీఏ ఎస
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పాటు కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సోమవారం కొత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట యువకులు ధర్నా చేశారు. కొత్తూరు పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని �