మహబూబ్నగర్ పట్టణంలోని ఆదర్శనగర్లో అక్ర మ నిర్మాణాలంటూ రెవెన్యూ అధికారులు కూల్చిన దివ్యాంగుల ఇండ్ల సమస్యల పరిష్కారంలో కదలిక మొదలైంది. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దివ్యాంగులకు జరిగిన నష్టంపై ప్రభు
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కానసాగుతున్నది. హైదరాబాద్లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్నగర్ మున్సిపల్ అధి
అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి చెందిన భవనాలు కొర్రెముల గ్రామ పరిధిలోని వెంకటాపుర్లోని నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్నాయని ఘట్కేసర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్పై తీవ్ర ఆరోపణలు వస్తే ..ఏకంగా నలుగురు మంత్రులు స్పందించారు. తమరికి దగ్గరి బంధువు, కావాల్సిన వ్యక్తి అని ఉమ్మడి వరంగల్, నల్గొండ మంత్రు�
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని చొప్పరిపల్లి గ్రామంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ నాయకుడు జుమ్మిడి విశ్వనాథ్ చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని బాధితురాలితో పాటు బీఆర్ఎస్ నాయకు
Supreme Court: ఉత్తరాఖండ్ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో భారీ సంఖ్యలో చెట్ల నరికివేత, అక్రమ నిర్మాణాన్ని కోర్టు తప్పుపట్టింది. ప్రజల విశ్వాసాన్ని చెత్�
ప్రభుత్వ భూ ములను సొంత జాగాల్లా అమాయకులకు అం టగట్టి లక్షలు దండుకుంటున్న అక్రమార్కులకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం గుణపాఠం చెప్పింది. ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన సర్కారు స్థలాలను అప్పనంగా ఆక్రమ�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలపై పెడుతున్న అక్రమ కేసులకు బెదిరేది లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. చట్టాలకు, నిబంధనలకు లోబడి పోలీసులు వ్యవహరించాలే త�
Nandakumar | నగరంలోని ఫిల్మ్నగర్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దక్కన్ కిచెన్ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు. ఈ నిర్మాణాలు ఎమ్మెల్యేకు ఎర
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి అనధికారికంగా చేపట్టిన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూల్చివేస్తున్నాయి.
Narayan Rane:కేంద్ర మంత్రి నారాయణ రాణేకు ముంబై హై కోర్టు జరిమానా విధించింది. జూహూ ప్రాంతంలో ఉన్న బిల్డింగ్ను అక్రమంగా నిర్మించారని, దాన్ని కూల్చివేయాలని కోర్టు ముంబై మున్సిపాల్టీని హైకోర్టు ఆదేశించింది.
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శనివారం నోటీసులు జారీ చేసింది. ముంబయిలోని ఖార్ ప్రాంతంలో ఫ్లాట్లో అక్రమ కట్టడాలను నిర్మించారని, అనధికారిక నిర్మాణాల�
నిర్మాణదారులకు నోటీసులు జారీ జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇప్పటి వరకు 23 భవనాలను నేలమట్టం చేయించిన అధికారులు ఎల్బీనగర్, ఆగస్టు 5: ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సర్కిళ్ల వారీగా అక్రమ నిర�