మండలంలోని సూర్య చంద్ర మండల సమాఖ్యకు కేటాయించిన భవనం మాకే కావాలని, ఇందులో గ్రంథాలయం ఏర్పాటు చేయవద్దని, మాకు తెలియకుండా భవనం గేటు తాళాలు పగుల గొట్టిన ఎమ్మెల్యే హరీశ్బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే�
దొడ్డు వడ్లు కొనాలని మండల రైతులు కాన్కుర్తిలో ట్రాక్టర్లతో ధర్నా, రాస్తారోకో చేశారు. దామరగిద్ద మండలానికి సంబంధించిన యాసంగిలో రైతులు పం డించిన వడ్లు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధా న్యాన్ని కోస�
ఖమ్మం జిల్లాలోని పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పదిరోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని కూసుమంచి మండల రైతులు ఆదివారం ఆందోళనబాట పట్టారు. సూర్యాపేట-ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు
రైతులు విక్రయానికి తరలించిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని, వెనువెంటనే ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. రామచంద్రరావు బంజర గ్రామంలో దుర్గా గ్రామ �
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటి సగం పంట నష్టపోగా, వచ్చిన కాస్తో, కూస్తో పంటలను అమ్ముకుందామంటే గన్నీ బ్యాగులివ్వరు.. ఇచ�
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు తెలిపారు. మండలంలోని కొండేరు గ్రామంలో ఐకేపీ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే విజేయుడ
ఈ యాసంగి సీజన్లో అనేక కష్టనష్టాలకు ఓర్చి సన్న రకం వరి సాగు చేసిన రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 3.30లక్షల ఎకరాల్లో రైతు�
ధాన్యం డబ్బులు చెల్లించాలని ఓ రైతు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాడు. ఈ సందర్భంగా బాధిత రైతు గాజుల రాజేందర్ మాట్లాడుతూ..
కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా ధాన్యం బోనస్ డబ్బులు క్వింటాకు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. పాలేరులో
ఎలాంటి ఆంక్షలు లేకుండా సన్నధాన్యంతోపాటు దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని కుకుట్లపల
కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు నిరసన తెలిపిన ఘటన మండలలోని రాంపూర్లో శనివారం చోటు చేసుకుంది. మండలంలో నంగునూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 5, పాలమాకుల పీఏసీఎస్
నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచ�
తెలంగాణ సర్కారు రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పదేండ్లలో రైతులు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. వానకాలం పంట చేతి�
రైతులు ఇబ్బందిపడకుండా ఐకేపీ కేంద్రాల ద్వారా వానకాలం పంట వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) లిం�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల, కట్టంగూర్, చిట్యాల, నార్కట్పల