ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారని వాపోతూ కొందరు రైతులు జి.యడవెల్లిలో కనగల్ - చండూరు రహదారిపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కనగల్ మండలంలో�
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ�
ఐకేపీ ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వా లని సివిల్ సప్లయ్ డీఎం సుగుణాబాయి, డీఎస్వో రాజశ్వేరి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్లో ఏర్పాటు చేసిన ఐక�
ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మక్కరాజిపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం క
హైదరాబాద్ : ఆదివారం కురిసిన తేలికపాటి నుంచి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దెబ్బతింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కు�