ఐఐటీ మద్రాస్ అసోసియేట్ ప్రొఫెసర్ మితేశ్ ఖాప్రాకు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన కృత్రిమ మేధ (ఏఐ)లో అత్యంత ప్రభావశీలురు 100 మందిలో ఒకరిగా ఆయన నిలిచారు.
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీ ఆన్లైన్ కంప్యూటర్ కోర్సులకు ఎంపికైనట్లు పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు చాప లక్ష్మీనారాయణ సోమ
తమ్ముడు ముఖ్యమంత్రిగా ఉంటేనే అన్నదమ్ముల హవా కొనసాగుతున్న కాలం ఇది. అలాంటిది తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి.. ఆ తండ్రి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ...అధికారంలో ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే వ్
రవాణా రంగంలో భారత్ సరికొత్త విప్లవాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. అందుకోసం తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను సిద్ధం చేసుకున్నది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐ�
Hyperloop Test Track: హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను రెఢీ చేశారు. ఐఐటీ మద్రాసు, రైల్వేశాఖ సమన్వయంతో ఆ ట్రాక్ రెఢీ అయ్యింది. సుమారు 422 మీటర్ల పొడువైన ట్రాక్ను డెవలప్ చేశారు. హైపర్లూప్ వేగంతో 350 కిలోమీటర్ల దూరాన�
SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు
అత్యవసర వైద్య రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఎయిర్ అంబులెన్సు సర్వీసులను భారత్ త్వరలో ప్రవేశపెట్టనున్నది. రన్వే అవసరం లేకుండా నిటారుగా టేకాఫ్, ల్యాండింగ్(వీటీఓఎల్) అయ్యే ఎయిర్ అం
మార్కెట్ ట్రెండ్స్, పరిశ్రమలు ఆశించిన నైపుణ్యాల ప్రకారం కొత్త సిలబస్ రూపకల్పనకు జేఎన్టీయూ కసరత్తు ముమ్మరం చేసింది. వర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల కరికులాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఆ�
దేశంలో అత్యున్నత విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఐఐటీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అదరగొట్టాయి. ఈ సారి ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పూర్లకు చెందిన విద్యార్థులు అత్యధిక ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఐఐటీ మ�
దేశంలోని ఐఐటీల్లో 2024-25 అకడమిక్ ఇయర్కుగాను ప్లేస్మెంట్స్ (Placements) ప్రారంభమయ్యాయి. ఇందులో ఐఐటియన్లు కోట్లు కొల్లగొడుతున్నారు. అత్యుత్తమ ప్రతిభ ఉన్న విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు టాప్ కంపెనీలు కండ�
ఐఐటీలు.. అత్యుత్తమ చదువులకే కాదు.. అత్యుత్తమ వేతన ప్యాకేజీలకు సైతం కేరాఫ్ అడ్రస్. అయితే వాటిలో చదివిన కొంతమందే టాప్ వేతన ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు.
‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్' (ఎన్ఐఆర్ఎఫ్) తాజా ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ మరోమారు టాప్లో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ‘ఎన్ఐఆర్ఎఫ్', దేశంలోని ఉన్నత విద్యా సంస్థల �
ముగ్గురు సభ్యుల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు వారి నుంచి రూ.850 కోట్ల విలువైన 50 గ్రాముల రేడియో యాక్టివ్ పదార్థం ‘కాలిఫోర్నియం’ను స్వాధీనం చేసుకున్నారు.