Man Arrested For Spying Pak | సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఒక వ్యక్తి పాకిస్థాన్కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Kirana Hills | న్యూఢిల్లీ, మే 12: పాకిస్థాన్లో అణ్వాయుధ కేంద్రంగా చెబుతున్న కిరానా హిల్స్పై తాము దాడి చేయలేదని భారత వైమానిక దళం సోమవారం స్పష్టం చేసింది. మేము కిరానా హిల్స్పై ఎలాంటి దాడి చేయలేదు. అక్కడ ఏముందో మాక�
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన సైనిక దాడిలో పాకిస్థాన్కు భారత్ చుక్కలు చూపించింది. సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచిన ఆ దేశానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ అనంతరం సరిహద్దుల్లో పాకిస్థాన్ పాల్పడిన సైనిక దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అలాగే పాక్లోని కీలకమై 8 వైమానిక స్థావరాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ�
Ganga Expressway: గంగా ఎక్స్ప్రెస్ వేపై .. ఇవాళ భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. టేకాఫ్తో పాటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ విన్యాసాలు చేపట్టాయి. రఫేల్, సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2
IAF Civil Engineer Shot Dead | అత్యంత భద్రత ఉండే కంటోన్మెంట్లోని క్వాటర్స్లో నివసిస్తున్న భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సివిల్ ఇంజినీర్ను ఒక దుండగుడు కాల్చి చంపాడు. ఐఏఎఫ్ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నార�
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేస్తున్న తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాల ఆలస్యంపై భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోను ఆ
యుద్ధవిమానాల తయారీలో ఆలస్యంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009-10లో ఆర్డర్ ఇచ్చిన 40 తేజస్ యుద్ధ విమానాలు ఇంకా పూర్తిగా అందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 21వ సుబ్రొతో ముఖర్జీ
Military Officers couple suicide | ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్), ఆర్మీ అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజున వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భర్తతోపాటు తన మృతదేహానికి కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అ�
IAF fighter jet | భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానం పొరపాటున ఒక క్షిపణిని ప్రయోగించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (Passing Out Parade) నిర్వహించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్' రాజస్థాన్లోని జైసల్మేర్లో మంగళవారం కూలిపోయింది. శిక్షణా కార్యక్రమాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన తేజస్ య