న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్.. సైనిక సత్తాతో వెలిగిపోనున్నది. గణతంత్ర దినోత్సవం రోజున జరగనున్న ఆర్డీ పరేడ్లో ఈ ఏడాది 75 విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించనున్నాయి. ఆజాదీ కా అమృత�
పైలట్ మృతి జైసల్మేర్, డిసెంబర్ 24: రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో విమాన పైలట్గా ఉన్న వింగ
పుణే : భారత వాయుసేన(ఐఏఎఫ్)లో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడిని రూ 6 లక్షలకు మోసగించిన ముగ్గురు నిందితులపై పింప్రి చించ్వాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎఫ్ లోగోతో కూడిన నకిలీ జాయినింగ్ లెటర�
Bipin Rawat | సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన
న్యూఢిల్లీ: రెండు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరాయి. భారత యుద్ధ విమానాల సముదాయాన్ని బలోపేతం చేసేందుకు ఫ్రాన్స్ వినియోగించిన వీటిని ఐఏఎఫ్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రెండు మిర�
IAF Mi-17 helicopter | భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అదృష్టవశాత్తు హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు, ముగ్గురు
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన మెరుపు దాడుల్లో హీరోగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను గ్రూప్ కెప్టెన్ ర్యాంక
జైపూర్: భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్ -21 బైసన్ విమానం కూలిపోయింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. రాజస్థాన్లోని బార్మర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. పైలట్ శిక్షణలో ఉండగా సాంక
భారత వాయుసేన| భారత వాయుసేనలో గ్రూప్-సీ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉం�