న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన మెరుపు దాడుల్లో హీరోగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను గ్రూప్ కెప్టెన్ ర్యాంక
జైపూర్: భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్ -21 బైసన్ విమానం కూలిపోయింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. రాజస్థాన్లోని బార్మర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. పైలట్ శిక్షణలో ఉండగా సాంక
భారత వాయుసేన| భారత వాయుసేనలో గ్రూప్-సీ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉం�
భోపాల్: వరద ముంపు ప్రాంతాల్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలకు నీట మునిగిన శివపురి జిల్లాలో పలువురు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. దీంతో ఇండ�
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరాయి. ఫ్రాన్స్లోని ఇస్రెస్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం టేకాఫ్ అయ్యి ఏక ధాటిగా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ మూడు రాఫెల్స్ సాయంత్రానికి దేశంల�
ఇండియన్ ఎయిర్ఫోర్స్| భారత వాయుసేన (ఐఏఎఫ్) ఏటా నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే అవక�
భారత్కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు | దేశానికి మరో మూడు యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వైమానిక దళాన్ని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. అన్ని రాష్ట్రాల
న్యూఢిల్లీ: ఆరు రాఫెల్ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు భారత వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఫ్రాన్స్కు వెళ్లనున్నారు. ఏప్రిల్ 19 నుంచి 23 మధ్య ఆయన పర్యటన జరగనున్నది. ఫ్రాన్స్లోని పోర్�
రాఫెల్ | మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు బుధవారం భారత్కు చేరుకోనున్నాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్