భోపాల్: వరద ముంపు ప్రాంతాల్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలకు నీట మునిగిన శివపురి జిల్లాలో పలువురు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. దీంతో ఇండ�
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరాయి. ఫ్రాన్స్లోని ఇస్రెస్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం టేకాఫ్ అయ్యి ఏక ధాటిగా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ మూడు రాఫెల్స్ సాయంత్రానికి దేశంల�
ఇండియన్ ఎయిర్ఫోర్స్| భారత వాయుసేన (ఐఏఎఫ్) ఏటా నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే అవక�
భారత్కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు | దేశానికి మరో మూడు యుద్ధ విమానాలు రానున్నాయి. బుధవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వైమానిక దళాన్ని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. అన్ని రాష్ట్రాల
న్యూఢిల్లీ: ఆరు రాఫెల్ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు భారత వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఫ్రాన్స్కు వెళ్లనున్నారు. ఏప్రిల్ 19 నుంచి 23 మధ్య ఆయన పర్యటన జరగనున్నది. ఫ్రాన్స్లోని పోర్�
రాఫెల్ | మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు బుధవారం భారత్కు చేరుకోనున్నాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్
న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్లతో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తల మధ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలను తీ�
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్ల రెండవ స్క్వాడ్రన్ను ఏప్రిల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్)లో ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అలీపూర్దుర్ జిల్లాల�