రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పడకేసి.. ఉత్పాదక రంగం అనేక అవస్థలు పడుతున్న తరుణంలో ఈ రంగంపై రూ.1,025 కోట్ల భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైటెన్షన్ (హెచ్టీ) వినియోగదారులకు రాత్రిపూట ఇచ్చే ఇన్సె�
డయాలిసిస్... ఇటీవలి కాలంలో అత్యధికంగా వినిపిస్తున్న చికిత్సా విధానం పేరు ఇది. గత 20 ఏండ్లతో పోల్చితే మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. వీరికి సమాంతరంగా డయాలిసిస్ రోగుల సంఖ్య కూ�
రాష్ట్రంలోని హెచ్టీ (హైటెన్షన్) విద్యుత్తు వినియోగదారులకు టైం ఆఫ్ డే టారిఫ్ విధానంలో మార్పులు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. రాత్రిపూట ఇచ్చే అలవెన్స్లో కోత పెట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యు�
చాలామంది అధిక రక్తపోటు (హైపర్టెన్షన్)తో బాధపడుతుండటం తెలిసిన విషయమే. అయితే, కొంతమంది మాత్రం లో బీపీతో బాధపడుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో హైపోటెన్షన్ అంటారు. రక్త పీడనం స్థాయులు సాధారణం కంటే తక్కువక�
ఒకప్పుడు మద్యం సేవించే వారికి మాత్రమే ఆందోళన కలిగించేదిగా పరిగణించబడిన ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఊబకాయం, మధుమేహం, రక్తపోటుతో ముడిపడి ఉన్న ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా ఉద్భవించింది.
హై బీపీ నివారణపై ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు.
మధుమేహం, ఊబకాయం, హైపర్టెన్షన్ వంటి మెటాబొలిక్ డిజార్డర్స్ ఉన్న రోగులు దవాఖానలో చేరవలసిన ముప్పు వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో రెట్టింపు అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతలు గల రోజులతో పోల్చిపుడు ఈ పరిస్థితి క�
High BP: అధిక రక్తపోటుకు ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ప్రపంచదేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు 7.6 కోట�
జపాన్ వైద్య నిపుణులు ఛాతీ ఎక్స్రేతో మానవుల వయసును అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మాడల్ను అభివృద్ధి చేశారు. ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని తయారు చేశారు.
న్యూఢిల్లీ: హైబీపీ ఉన్నవారు రోజూ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంటుంది. దీనికి చెక్ పెట్టేలా అమెరికాకు చెందిన అల్నిలామ్ కంపెనీ అద్భుత ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇంజెక్షన్ రూపంలో అందించే ఈ ఔషధాన్ని �
Preeclampsia Risk | ప్రీక్లాంప్సియా అనేది తీవ్రమైన అధిక రక్తపోటు సంబంధ రుగ్మత. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 నుంచి 8 శాతం మంది గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తున్నది. ప్రస్తుతం ఆమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మి