హై బీపీ నివారణపై ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు.
మధుమేహం, ఊబకాయం, హైపర్టెన్షన్ వంటి మెటాబొలిక్ డిజార్డర్స్ ఉన్న రోగులు దవాఖానలో చేరవలసిన ముప్పు వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో రెట్టింపు అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతలు గల రోజులతో పోల్చిపుడు ఈ పరిస్థితి క�
High BP: అధిక రక్తపోటుకు ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ప్రపంచదేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు 7.6 కోట�
జపాన్ వైద్య నిపుణులు ఛాతీ ఎక్స్రేతో మానవుల వయసును అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మాడల్ను అభివృద్ధి చేశారు. ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని తయారు చేశారు.
న్యూఢిల్లీ: హైబీపీ ఉన్నవారు రోజూ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంటుంది. దీనికి చెక్ పెట్టేలా అమెరికాకు చెందిన అల్నిలామ్ కంపెనీ అద్భుత ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇంజెక్షన్ రూపంలో అందించే ఈ ఔషధాన్ని �
Preeclampsia Risk | ప్రీక్లాంప్సియా అనేది తీవ్రమైన అధిక రక్తపోటు సంబంధ రుగ్మత. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 నుంచి 8 శాతం మంది గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తున్నది. ప్రస్తుతం ఆమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మి
భారత్పై ‘షుగర్' బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కో�
డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్నగర్లోని ఎం పీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు (కార్డియాలజిస్ట్). 16 వేల శస్త్రచికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది.
అధిక రక్తపోటు (హైపర్టెన్షన్) జీవనశైలికి సంబంధించిన వ్యాధి. నడివయసువారు, వృద్ధుల్లో ఇది సాధారణం. కానీ, ఇప్పుడు యువతరంలోనూ కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.
అధిక రక్తపోటు సాధారణంగా మగవారిలో ఎక్కువగా కనిపించేది. కానీ మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో పురుషులకు దీటుగా పనిచేస్తున్న మహిళలను సైతం అధిక రక్తపోటు సమస్య పట్టిపీడిస్తున్నది
Hypertension: 30 నిమిషాల కన్నా ఎక్కువ టైం మాట్లాడితే.. వారిలో హై బీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ స్టడీ తేల్చింది. చైనా వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ విషయాన్ని తన రిపోర్టులో రాశారు.