హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా చేపడుతున్న చర్యల వల్ల అనేక మంది పేద ప్రజలు రోడ్డున పడ్డారని హైడ్రా బాధితులు పేర్కొన్నారు. మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ కాలనీలోని సర్వే నంబర్ 12, 12ఏ, 13 లో 15.4 ఎకరాల స్�
గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ సమీపంలో చేపడుతున్న పలు అక్రమ నిర్మాణాలను సోమవారం హైడ్రా కూల్చివేసింది. సంధ్య శ్రీధర్రావు చేపట్టిన భారీ నిర్మాణాలు, రేకులు షెడ్లు, కంటైయినర్లు, ఫుడ్కోర్డులను నేలమట్టం చే
సుద్దకుంట చెరువు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్లో ఉన్నారంటూ బెదిరించి అక్కడ నివాసముంటున్న 48 ఇళ్లకు హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేయడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చే
బంజారాహిల్స్ రోడ్ నం.10 లోని జలమండలి పక్కనున్న ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో పలుమార్లు ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్న వ్యవహారంపై బుధవారం హైడ్రా అధికారులు పరిశీలన చేపట్టారు. సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభు
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగుజీవులకు దసరా సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు.
నిర్మాణ సంస్థతో కుమ్ముక్కైన అధికారులు ఒక సర్వే నంబర్లో ఉన్న చెరువును కొంతమేరకు పక్క సర్వే నంబర్లోకి తోసేశారు. దీనిపై రైతులు ఫిర్యాదు చేస్తే వచ్చిన హైడ్రా అధికారులు చెరువును ఇంకా నోటిఫై చేయలేదంటూ చేత�
‘హైకోర్టు ఆర్డర్లను హైడ్రా అధికారులు ధిక్కరించారు. చెత్తను తొలగిస్తామని చెప్పి గోతులు తీశారు. పట్టా భూముల్లో ప్లాట్లను చిందరవందర చేశారు. అసలు ఎలాంటి హద్దుల నిర్ధారణ లేకుండా మాపై జులుం చూపిస్తున్నారు’..
సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులను అందజేయగా హైడ్రా అధికారులు తిరస్కరించారని అడ్వకేట్ లుబ్రా సర్వత్ సమాచార కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం వర్తించదంటున్న హైడ్రాపై చర్యలు తీసుకున�
గతంలో అక్కడ నాలా ఉండేది.. కానీ ఇప్పుడు అక్కడ నాలా లేదు. ఆ నాలా స్థలం ప్రస్తుతం ఆక్రమణకు గురైంది. హైడ్రా వచ్చి ప్రభుత్వ స్థలాలను కాపాడతానంటూ చెప్పి ఈ ఆక్రమణలపై మాత్రం అడుగు వేయడం లేదు.
మాన్సూన్ ప్రారంభ ముగింట నాలా పూడికతీత, మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు తీసుకున్న హైడ్రా పనితీరు పట్ల కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి వానాకాలం ఎమర్జెన�
పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�
జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అ
మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను హైడ్రా అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులను ఇవ్వడంతో పాటు సర్వే చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. సోమవారం ధర్నాకు దిగారు. దీంతో మాదాపూర్ డివిజన
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తామని హైడ్రా అధికారులు అత్యుత్సాహం ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పేదలకు నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గు�