సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులను అందజేయగా హైడ్రా అధికారులు తిరస్కరించారని అడ్వకేట్ లుబ్రా సర్వత్ సమాచార కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం వర్తించదంటున్న హైడ్రాపై చర్యలు తీసుకున�
గతంలో అక్కడ నాలా ఉండేది.. కానీ ఇప్పుడు అక్కడ నాలా లేదు. ఆ నాలా స్థలం ప్రస్తుతం ఆక్రమణకు గురైంది. హైడ్రా వచ్చి ప్రభుత్వ స్థలాలను కాపాడతానంటూ చెప్పి ఈ ఆక్రమణలపై మాత్రం అడుగు వేయడం లేదు.
మాన్సూన్ ప్రారంభ ముగింట నాలా పూడికతీత, మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు తీసుకున్న హైడ్రా పనితీరు పట్ల కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి వానాకాలం ఎమర్జెన�
పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�
జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అ
మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను హైడ్రా అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులను ఇవ్వడంతో పాటు సర్వే చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. సోమవారం ధర్నాకు దిగారు. దీంతో మాదాపూర్ డివిజన
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తామని హైడ్రా అధికారులు అత్యుత్సాహం ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పేదలకు నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గు�
జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల సమన్వయ లోపంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఔట్సోర్సింగ్ డ్రైవర్లు మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Hydra officials | ఎఫ్టీఎల్ బఫర్జోన్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు.
హైడ్రా అధికారిక సోషల్ మీడియాలో మాజీ సీఎం కేసిఆర్ను విమర్శిస్తూ పెట్టిన పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ హైడ్రాపై చేసిన వ్యాఖ్యలను హైడ్రా టీజీ పేరుతో �
చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యం అంటూ పేదలు నివాసం ఉంటున్న బస్తీలు, కాలనీల్లో హల్ చల్ చేస్తున్న హైడ్రా అధికారులు నగరం నడిబొడ్డున చెరువును అడ్డగోలుగా పూడ్చేస్తుంటే చోద్యం చూస్తున్నారా.. అంటూ జనం ఆగ్రహ
మూడు నెలలుగా తాము రెన్యువల్ చేసుకుంటామంటే చేసుకోనివ్వడం లేదని, సైట్ క్లోజ్ చేసి ఉంటున్నదని, మరోవైపు హైడ్రా అధికారులు తమకు నోటీసులు ఇవ్వకుండానే హోర్డింగులు తొలగిస్తూ తమ జీవనోపాధిపై దెబ్బకొడుతున్నా�
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సూరం చెరువులో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. మాంఖల్ పరిధిలోని 139,140 సర్వే నెంబర్�
ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించా�
సంక్రాంతి తర్వాత దూకుడు మరింత పెంచేందుకు హైడ్రా సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా సుమోటోగా కేసులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది.