ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో సమగ్రసర్వేకు ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశమయ్యారు. హబ్సీగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన సమావేశంల
అసలు మూసీతో తమకేం సంబంధమని, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో సర్వే, మార్కింగ్ జరుగుతున్న సమయంలో స్థానికులు వ్యతిరేకిస్తుంటే.., అది తమది కాదని, హైడ్రాకు సర్వేకు సంబంధం లేదని ఒక్క ప్రకటన కూడా కమిషనర్
జలాశయాల ఆక్రమణలు, మూసీ ప్రాజెక్టు విషయాలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ల వ్యవహారశైలి అరాచకంగా ఉంది. ఆ విషయం సోమవారం నాటి హైకోర్టు విచారణలో మళ్లీ స్పష్టమైంది. అరాచకం అనేది నిజానిక�
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్లది కీలక పాత్ర! ఈ ఇద్దరు ఒకే అంశంపై విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంమైంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో హైడ్రా యాక్షన్ ఉండబోతుందా? ఈ ఆదివారం అదే ప్రత్యేకం కావచ్చా? అంటే అవుననే సంకేతాలు పటాన్చెరు సాకీ చెరువు వద్ద వినిపిస్తున్నాయి. శుక్రవారం హైడ్రా అధికారుల బృందం వచ్చి సాకి
హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన ఫిజియోథెరపిస్ట్ బండ్ల విప్లవ్ను సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ రూపేశ్ బుధవారం సంగారెడ్డిలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర అధికారుల్లో ఇప్పుడు హైడ్రా చిచ్చు మొదలైంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అ�
పటాన్ చెరు పట్టణ నడి బొడ్డున ఉన్న సాకి చెరువులోని ఆక్రమణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. పటాన్ చెరు డివిజన్లోని సాకి చెరువును ఆయన శనివారం పరిశీలించి ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల నుంచి వ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ నడిబొడ్డున ఉన్న సాకీ చెరువులోని ఆక్రమణలను శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా గుబులు కమ్ముకుంది. చెరువుల, కుంటలను పరిరక్షించేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్లో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవ
రాంనగర్ మణెమ్మ గల్లీలో నాలా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగన�
N Convention | ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను శనివారం కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు.
హైడ్రా రంగంలోకి దిగింది. నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నది. పలు చోట్ల ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాలను ఆక్రమించినట్లు గుర్తించి.. అక్రమనిర్మాణాలను కూల్చ�