అంబర్పేట బతుకమ్మకుంట ప్రాంతంలో బుధవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదులతో హైడ్రా బృందం పర్యటించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైగా చెరువు చుట్టుపక
జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు హద్దులు నిర్ధారించడానికి హైడ్రా కసరత్తు మొదలుపెట్టింది. సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల సహకారంతో అప్పటి మ్యాప్స్ ఆధారంగా వాస్త�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి మరో నాలుగు రోజుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో పర్యటించనున్నారు. చెరువుల పునరుజ్జీవంపై బెంగళూరులో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించడానికి కమిష�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి మరో నాలుగు రోజుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో పర్యటించనున్నారు. చెరువుల పునరుజ్జీవంపై బెంగళూరులో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించడానికి కమిష�
హైడ్రా బాధితులపై మరో పిడుగు పడింది. బుల్డోజర్లతో కూల్చివేసిన ఇండ్ల తాలూకు శిథిలాలను వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవన యజమానులకు ఆదేశాలు జారీచేశారు.
చెల్లుబాటు అయ్యేవిధంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తాము కూల్చబోయే ఇండ్ల యజమానులకు సమయం ఇవ్వబోమని, అలా సమయమిస్తే వారు కోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకుంటారని చెప్పడం విడ్డూరం.
హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి.. వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ వివరాలను తేల్చాలి.. క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేసి రిపోర్టులను మూడు నెలల్లోగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ�
ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో సమగ్రసర్వేకు ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశమయ్యారు. హబ్సీగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన సమావేశంల
అసలు మూసీతో తమకేం సంబంధమని, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో సర్వే, మార్కింగ్ జరుగుతున్న సమయంలో స్థానికులు వ్యతిరేకిస్తుంటే.., అది తమది కాదని, హైడ్రాకు సర్వేకు సంబంధం లేదని ఒక్క ప్రకటన కూడా కమిషనర్
జలాశయాల ఆక్రమణలు, మూసీ ప్రాజెక్టు విషయాలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ల వ్యవహారశైలి అరాచకంగా ఉంది. ఆ విషయం సోమవారం నాటి హైకోర్టు విచారణలో మళ్లీ స్పష్టమైంది. అరాచకం అనేది నిజానిక�
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్లది కీలక పాత్ర! ఈ ఇద్దరు ఒకే అంశంపై విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంమైంది.