సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురికాలనీలో రహదారిపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 848లో వేసిన వెంచర్లో రహదారిపైన ఓ నిర్వాహకు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో రహదారిపై నిర్మిస్తున్న ఓ అక్రమ నిర్మాణాన్ని సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు.
అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్టపై ముంపు బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 5000 ప్లాట్లు 20 లేఅవుట్లు 40 ఏండ్ల క్రితం క్లియర్ పట్టాలో ఉన్�
అంబర్పేట బతుకమ్మకుంట ప్రాంతంలో బుధవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదులతో హైడ్రా బృందం పర్యటించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైగా చెరువు చుట్టుపక
జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు హద్దులు నిర్ధారించడానికి హైడ్రా కసరత్తు మొదలుపెట్టింది. సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల సహకారంతో అప్పటి మ్యాప్స్ ఆధారంగా వాస్త�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి మరో నాలుగు రోజుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో పర్యటించనున్నారు. చెరువుల పునరుజ్జీవంపై బెంగళూరులో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించడానికి కమిష�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి మరో నాలుగు రోజుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో పర్యటించనున్నారు. చెరువుల పునరుజ్జీవంపై బెంగళూరులో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించడానికి కమిష�
హైడ్రా బాధితులపై మరో పిడుగు పడింది. బుల్డోజర్లతో కూల్చివేసిన ఇండ్ల తాలూకు శిథిలాలను వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవన యజమానులకు ఆదేశాలు జారీచేశారు.
చెల్లుబాటు అయ్యేవిధంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తాము కూల్చబోయే ఇండ్ల యజమానులకు సమయం ఇవ్వబోమని, అలా సమయమిస్తే వారు కోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకుంటారని చెప్పడం విడ్డూరం.
హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి.. వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ వివరాలను తేల్చాలి.. క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేసి రిపోర్టులను మూడు నెలల్లోగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ�