పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�
నోటీసులు ఇవ్వకుడానే నిర్మాణాలను కూల్చే అధికారం హైడ్రాకు ఉన్నదని.. చెరువులు, నాలాలు, రైల్వేలైన్లు తదితర చోట్ల ఆక్రమణలు తొలగించేటప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
గ్రేటర్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షం కురుస్తున్నది. అయితే ఈ సారి వానాకాలం కష్టాల నివారణ బాధ్యతలను భుజానే వేసుకున్న హైడ్రా..ఇప్పటికే 4100 మంది సిబ్బందితో రెండు రకాల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్
ప్రజలకు వర్షానికి సంబంధించి ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తున్నదని, ఆ దిశగా వివిధ విభాగాలతో కలిపి సమన్వయం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగ�
ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తే నగరంలోని రహదారులు నీటమునగకుండా చర్యలు తీసుకునే అవకాశముంటుందని.. ఆ దిశగా అందరూ ముందుకురావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు.
కొర్రెముల గ్రామంలో ఏకశిల లేఔట్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. గతవారం జరిగిన ప్రజావాణిలో ఏకశిల ప్లాట్ల యజమానులు తమ లేఔట్లో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడ
గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలం ముంపు సమస్యను పరిష్కరించే కీలక బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకు కట్టబెట్టింది. ఇప్పటికే ఓఆర్ఆర్లోపల డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన పనులను చేపట్టిన హైడ్రాకు తాజ�
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ పరిధిలో గురువారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఎలాంటి సమాచారం అందించకుండా బాధితులు ఎంతగా వేడుకున్నా.. సమయం ఇవ్వ�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి సమస్యలను పరిశీలించారు. శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని రంగనాథనగర్ను సందర్శించిన రంగనాథ
ప్రభుత్వశాఖల లోగోలు వాడుతూ వాటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడం ఒక్క హైడ్రాకే చెల్లింది. సాక్షాత్తు హైడ్రాలోగో వాడుతూ హైడ్రావారియర్స్ పేరుతో ఎక్స్ వేదికగా కేసీఆర్పై అవాకులు చెవాకులు �
కూకట్పల్లి నల్లచెరువు సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తున్న హైడ్రా అధికారుల తీరుతో ఆ ప్రాంతంలో వారసత్వ హక్కులు కలిగిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కూకట్పల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 27 నుంచి 80 వరకు సుమా�
హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తయితే చాలా సమస్యలకు పరిష్కారం చూపినట్లవుతుందని, ఈ ప్రక్రియను వీలైనంత వరకు త్వరగా పూర్తిచేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు దిశానిర్దేశం చేశా
హైడ్రా పేరుతో ఎవరైనా సెటిల్మెంట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో రంగనాథ్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమి�