కూల్చేసే వ్యవహారంలో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులోనే ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూల్చేసేందుకు ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అ
భారీ వర్షానికి హైదరాబాద్-మేడ్చల్ దారిలో ఎడమవైపు నీళ్లు నిలిచిపోయాయి. పై నుంచి వరద నీరు భారీ ఎత్తున రావడం, కిందకి వెళ్లే మార్గం లేకపోవడంతో జాతీయ రహదారిపై నీరు నిలిచిపోయి.. ట్రాఫిక్ ఇబ్బందులు తల్తెత్తా�
ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, ప్రభుత్వస్థలాల కబ్జాకు సంబంధించిన వాటిపై దృష్టిపెట్టి లేఔట్ ప్రామాణికంగా తీసుకుని.. వాటిని పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం బుద్ధభవన్లో
పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�
నోటీసులు ఇవ్వకుడానే నిర్మాణాలను కూల్చే అధికారం హైడ్రాకు ఉన్నదని.. చెరువులు, నాలాలు, రైల్వేలైన్లు తదితర చోట్ల ఆక్రమణలు తొలగించేటప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
గ్రేటర్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షం కురుస్తున్నది. అయితే ఈ సారి వానాకాలం కష్టాల నివారణ బాధ్యతలను భుజానే వేసుకున్న హైడ్రా..ఇప్పటికే 4100 మంది సిబ్బందితో రెండు రకాల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్
ప్రజలకు వర్షానికి సంబంధించి ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తున్నదని, ఆ దిశగా వివిధ విభాగాలతో కలిపి సమన్వయం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగ�
ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తే నగరంలోని రహదారులు నీటమునగకుండా చర్యలు తీసుకునే అవకాశముంటుందని.. ఆ దిశగా అందరూ ముందుకురావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు.
కొర్రెముల గ్రామంలో ఏకశిల లేఔట్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. గతవారం జరిగిన ప్రజావాణిలో ఏకశిల ప్లాట్ల యజమానులు తమ లేఔట్లో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడ
గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలం ముంపు సమస్యను పరిష్కరించే కీలక బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకు కట్టబెట్టింది. ఇప్పటికే ఓఆర్ఆర్లోపల డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన పనులను చేపట్టిన హైడ్రాకు తాజ�
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ పరిధిలో గురువారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఎలాంటి సమాచారం అందించకుండా బాధితులు ఎంతగా వేడుకున్నా.. సమయం ఇవ్వ�