ఒకవైపు పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పకడ్బందీగా ఫెన్సింగ్ వేస్తున్నది హైడ్రా. కానీ హైడ్రా వేసిన ఫెన్సింగ్ను తీసేసి, అక్కడ రేకులు పెట్టి సవాల్ విసురుతున్న రాజ�
హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొన్నందునే బీఆర్ఎస్కు మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం గ్రేటర్ పరిధిలోనుంచే గెలిచారు. కానీ, కాంగ్రెస్ పాలన రావడంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్రంగం తిరోగమ
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తమ నివాస ప్రాంతాలు నీట మునుగుతున్నాయని, పలుచోట్ల నాలాలు ఆక్రమణలకు గురై వరద నీరు సాఫీగా వెళ్లడంలేదంటూ నగరంలోని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
కూల్చివేతలకు పండుగలు, ఆదివారాలతో సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సెలవు రోజుల్లోనూ కూల్చివేతలు చేపట్టవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.
మా అమ్మనాన్న రూమ్లు వెతకనీకి పోయిండ్రు. పొద్దుటి నుంచి అన్నం కూడా తినలేదు. బియ్యం తీసుకుంటుంటే వండుకోనీయకుండా ఖాళీచేయమని చెప్పి వెళ్లగొట్టిండ్రు. కనీసం అన్నం కూడా తిననీయలేదు. ఆకలైతుంది.
పార్కులు, రహదారులు, చెరువుల వంటి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా విషయంలో పలువురు స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి
కూల్చేసే వ్యవహారంలో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులోనే ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూల్చేసేందుకు ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అ
భారీ వర్షానికి హైదరాబాద్-మేడ్చల్ దారిలో ఎడమవైపు నీళ్లు నిలిచిపోయాయి. పై నుంచి వరద నీరు భారీ ఎత్తున రావడం, కిందకి వెళ్లే మార్గం లేకపోవడంతో జాతీయ రహదారిపై నీరు నిలిచిపోయి.. ట్రాఫిక్ ఇబ్బందులు తల్తెత్తా�
ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, ప్రభుత్వస్థలాల కబ్జాకు సంబంధించిన వాటిపై దృష్టిపెట్టి లేఔట్ ప్రామాణికంగా తీసుకుని.. వాటిని పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం బుద్ధభవన్లో
పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసు�
నోటీసులు ఇవ్వకుడానే నిర్మాణాలను కూల్చే అధికారం హైడ్రాకు ఉన్నదని.. చెరువులు, నాలాలు, రైల్వేలైన్లు తదితర చోట్ల ఆక్రమణలు తొలగించేటప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
గ్రేటర్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షం కురుస్తున్నది. అయితే ఈ సారి వానాకాలం కష్టాల నివారణ బాధ్యతలను భుజానే వేసుకున్న హైడ్రా..ఇప్పటికే 4100 మంది సిబ్బందితో రెండు రకాల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్
ప్రజలకు వర్షానికి సంబంధించి ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తున్నదని, ఆ దిశగా వివిధ విభాగాలతో కలిపి సమన్వయం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగ�