హైడ్రాలో నకిలీపత్రాల వ్యవహారం కలకలం రేపుతున్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరుతో జరిగిన ఓ బిగ్స్కామ్ బుధవారం వెలుగుచూసింది. ఆయ న సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు సృష్టించిన వైనం సంచలనంగ�
హైడ్రా పేరిట సర్కార్ పెద్దలు దందాలకు పాల్పడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పెద్దోళ్లకు దాసోహమవుతున్న హైడ్రా.. పేదలపై ప్రతాపం చూపుతున్నదని ధ్వజమెత్తార
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల�
ప్రజాస్వామ్యం గెలిచింది.. హిట్లర్ తరహ పాలనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలి. ఎవరూ చట్టానికి అతీతులు కాదని హైకోర్టు స్పష్టం చేయడం
వారు తాతల కాలం నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. రెకాడితేగానీ డొకాడని బతుకులు వారివి! ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఏటా ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు, నల్లా కనెక్షన్లు, కరెంట్ బిల్లులు
రామంతాపూర్ పెద్దచెరువులో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. చెరువు చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లకుండా కేవలం గుడిసెవాసులనే తొలగించడంతో స్థానికంగా అధిక
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్టుంది హైడ్రా తీరు. చేయని పనులను తానే చేశానంటూ పెద్దఎత్తున ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను చూసి నగరవాసులు నవ్వుకుంటున్నారు.
హైదరాబాద్లో చాలా భవనాలకు ఫైర్ ఎన్వోసీలు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అమీర్పేటలోని మైత్రీవనం దగ్గర అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని శుక్రవారం రంగనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి
రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న విషయాలను బీఆర్ఎస్ ఆధారాలు సహా బయట పెడితే అరవై రోజుల తర్వాత హైడ్
సల్కం చెరువు ఒవైసీ ఆక్రమణపై కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శనివారం ఆయన బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మేళ్ల చెరువు ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మేళ్లచెరువు ఎఫ్టీఎల్ వరకు ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. గ్రామస్తులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు �
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ తన ఇంటిలో గన్తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యు లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థి�