మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Pallamkonda Raju | సభ్య సమాజం తల దించుకునేలా ఆరేండ్ల చిన్నారిపై జరిగిన అత్యాకాండను ఛేదించేందుకు నగర పోలీసులు దృష్టి సారించారు. చిన్నారిని చిదిమేసిన నిందితున్ని పట్టుకునేందుకు మూడు కమిషనరేట్లలోని పోలీసులు రాష్ట్
హైదరాబాద్: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేటట్లు లేదు. తగ్గుముఖం పట్టినట్లే పట్టి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఒకరు మృతిచెందినట్లు వెల్లడించారు. �
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ యువకులు | ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించారు రాష్ట్రానికి చెందిన యువకులు. ఆటవిడుపుగా రాక్ క్లైంబింగ్ను నేర్చుకొని.. కిలిమంజ�
Hyderabad | హైదరాబాద్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి రూ. 2.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మోతీనగర్కు చెందిన షేక్ అహ్మద్ అలియాస్ అహ్మద్ (23) అనే యువకుడు సనత్నగర్లోని
ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్లో ఆసియా-పసిఫిక్ దేశాల్లో సంస్థకు ఇదే అతిపెద్దది పూర్తిగా డిజిటలైజేషన్, పేపర్లెస్ వర్క్ 8.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది.
బంజారాహిల్స్: ప్రముఖ సినీనటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఉత్తేజ్ సతీమణి పద్మావతి సోమవారం ఉదయం బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆ�