Singareni | డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి చేయాలి.. సీఎండీ ఆదేశం | సింగరేణి బొగ్గుకు ఉన్న తీవ్ర డిమాండ్ ఉన్న నేపథ్యంలో లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తిని సాధించాలని కంపెనీ సీఎండీ అధికారులను ఆదేశించారు. సోమవారం
sunday funday on Hyderabad tank bund | కళాకారుల విభిన్న ప్రదర్శనలు.. చిన్నారులను అలరించే పులి వేషాలు, మగువలు నచ్చే ఓల్డ్ సిటీ షాపింగ్, దేశభక్తిని ఉప్పొంగించే త్రివర్ణ పతాకం ప్రదర్శన సందర్శకులకు రెట్టింపు
కేటీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలాన్.. ఎస్ఐ, కానిస్టేబుల్కు అభినందన | రెండు రోజుల తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను మంత్రి కేటీఆర్ సోమవారం
Madhapur Accident | మాదాపూర్ రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. బైక్ను ఢీకొన్న సృజనకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సమయంలో సృజన్ మద్యం మత్తులో
Green India Challenge | ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ విసిరిన చాలెంజ్ను సామాజిక సేవకురాలు, రామన్ మెగాసెసే అవార్డ్ గ్రహీత ప్ర
TS Assembly | డెంగీ జ్వరానికి ఆరోగ్య శ్రీలో చికిత్స అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీనిపై ప్రయివేటు ఆస్పత్రులకు కూడా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా
మంత్రి ఎర్రబెల్లి | ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కి కూడా కనీసం 5 లక్షల రూపాయలు అందుతున్నాయని, నిధులు లేక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారనడంలో నిజం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
Suicide | ఫోన్లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో.. ఓ విద్యార్థి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మీర్పేటలోని సర్వోదయ నగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. చదువు మీద దృష్టి
సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. యువతి మృతి | నగరంలోని మాదాపూర్లో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శాంతి దూత మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆ�
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా