సికింద్రాబాద్, డిసెంబర్ 1: పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో అదనంగా నిర
హిమాయత్నగర్/సుల్తాన్బజార్, డిసెంబర్1 : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్�
వెంగళరావునగర్, డిసెంబర్ 1 : వెంగళరావునగర్ డివిజన్లోని రహమత్నగర్లో నూతన సివరేజీ పైపులైను నిర్మాణ పనులకు నిధులు మంజూరై శంకుస్థాపన జరుగడంతో ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. స్థానిక ప్రజలు తాము ఎదుర్కొం�
chowmahalla palace | పాతబస్తీలోని చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ విభిన్న కాంతుల్లో రంజింపచేస్తోంది. వివాహ, శుభకార్యాలతో నిత్యం సందడిగా ఉండే ఈ ప్యాలెస్ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. మంగళవారం ఓ వేడ�
సుమిత్ సేథి కంపెనీ సీవోవో 250మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్, నవంబర్ 30: ప్రోడక్ట్ ఇంజినీరింగ్, సెమికండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ఫోచిప్స్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన డిజైనింగ్ సెంటర్ను మరింత వ�
ప్రత్యక్ష పద్ధతిన తొలిసారి సమావేశం సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి సర్వసభ్య సమావేశం ఈనెల 18న ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో తొలి సమావేశం ఈ ఏడాది జూన్�
కోటి 20 లక్షల మొక్కలు నాటేలా జీహెచ్ఎంసీ చర్యలు 8వ విడత హరితహారం లక్ష్యం ఏడో విడత పూర్తితో.. వచ్చే ఏడాది టార్గెట్పై జీహెచ్ఎంసీ కసరత్తు ఏడో విడతలో ప్రత్యేక ఆకర్షణగా కాలనీలు, మల్టీలెవల్ అవెన్యూ ఫ్లాంటేషన�
జీడిమెట్ల, నవంబర్ 30: ప్రేమ విఫలమైందో..,సెల్ఫోనే వ్యసనమైం దో… తేల్చుకోలేని వ్యవహారాలు మమేకమై.. ఓ యు వకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. మానసిక క్షోభను తట్టుకోలేక బీటె క్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు
హోం మంత్రి మహమ్మూద్అలీ రవీంద్రభారతి, నవంబర్ 30: ప్రతి ఒక్కరు సమాజ సేవకు అంకితం కావాలని, సమాజ సేవతోనే మనిషికి తృప్తి కలుగుతుందని హోం మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో బియాండ్ లైఫ్ ఫౌండేషన�
eInfochips: ప్రోడక్ట్ ఇంజనీరింగ్, సెమీకండక్టర్ డిజైన్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన eInfochips హైదరాబాద్లోని తన డిజైన్ సెంటర్ను విస్తరించింది. పెరుగుతున్న కస్టమర్ డిమాండ్ మేరకు
మంత్రి కొప్పుల | చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనుల్ని మరింత వేగవంతం చేయాలని సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.
మంత్రి కేటీఆర్ | స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్�