1064 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ మేడ్చల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. 11 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1062 మ�
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 15 : నాగారం సత్యనారాయణ కాలనీలోని రమా సత్యనారాయణ స్వామి, షిర్డీ సాయిబాబా, పోచమ్మ ఆలయాల కమిటీ శాశ్వత చైర్మన్గా అన్నంరాజు శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గ�
పైలం సంతోష్ | కవి, గాయకుడు, స్ట్రీట్ ప్లే దర్శకుడు, డప్పు కళాకారుడు పైలం సంతోష్ కుటుంబానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సోమవారం రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
Hyderabad | బాలిక అపహరణ కేసులో ఓ నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది. 2015లో సరూర్నగర్లో ఓ 13 ఏండ్ల బాలికను శ్రవణ్ అపహరించాడు. బాలిక పాఠశాలకు వెళ్తుండగా శ్రవణ్ కారు�
ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందని ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కరాటే రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభను కనబ�
ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలంగా ఉప్పల్ భగాయత్ లే అవుట్ మూసీ పొడవునా 4 నుంచి 5 కిలోమీటర్లలో 120 అడుగులు రోడ్లు మెరుగైన వసతుల కల్పనతో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఒకే ఒ
భార్య, అత్తింటి వేధింపులు భరించలేక విషం తాగిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డింగ్ గతంలో అరకు ప్రమాద ఘటనలో గాయపడిన భార్య మెహిదీపట్నం నవంబర్ 14: తన చావుకు భార్య, అత్తింటి వారే
ఢిల్లీలో పట్టుబడిన సైబర్ చోర్ సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): క్రెడిట్ కార్డు రీడీమ్ పాయింట్లను నగదు కింద మారుస్తామంటూ.. మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీల