Hussain Sagar | ఇరవయ్యేండ్ల కల సాకా రం కాబోతున్నది. అనాదిగా చోటు చేసుకుంటున్న స మస్యకు ఇక తెర పడనుంది. వర్షాకాలం వచ్చిందంటే బిక్కు బిక్కుమంటూ నిత్యం గజగజ వణికే లోతట్టు ప్ర జానికానికే
ఎల్లుండి షేక్పేట వంతెన ప్రారంభం టోలిచౌకి, ఐటీ కారిడార్ను అనుసంధానించే షేక్పేట ఫ్లైఓవర్ నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. జనవరి 1న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ నూతన ఫ్లైఓవర్ను ప్రా�
సిటీబ్యూరో, డిసెంబర్ 29 : నాచారంలోని ఓ అమెరికా సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.18లక్షల విలువజేసే అత్యాధునిక 65 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి �
రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 29: పట్టణాల తరహాలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి మల్ల�
ఆర్కేపురం, డిసెంబర్ 29 : రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యోగుల సర్వసభ్య సమావేశం బుధవారం ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యోగుల సంఘాన్ని రాష�
Ex Minister Mohammed Fareeduddin Pass away | మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ ఫరీదుద్దీన్ (64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం కిందటనే
New Year Restrictions | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు, క్లబ్లకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం మార్గదర్శకాలు ప్రకటించారు. న్యూ ఇయర్
Rangareddy | రాచకొండ పోలీసు కమిషనరేట్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని పగులగొట్టి.. అందులో ఉన్న నగదును అపహరించారు. ఆ హుండీలో సుమారు రూ
Hyderabad IT startups | సాఫ్ట్వేర్, స్టార్టప్ రంగాల్లో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. ఈ రంగాల్లో అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో పోటీపడి ఎదిగే సత్తా హైదరా�
Indian Super league | ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి భిన్నమైన ప్రదర్శన కనబరుస్తున్న హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) నాలుగో విజయంతో పాయి�
CJI NV Ramana | తెలంగాణలో తొలి నవలగా చరిత్ర సృష్టించిన వట్టికోట అళ్వారుస్వామి రచించిన ప్రజల మనిషి నవలను చదివానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బుక్ఫెయిర్ను �
దమ్మపేట: ఏజెన్సీ మండలమైన దమ్మపేట, మల్కారం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తొమర్ చేతులమీదుగా సర్టిఫికెట్ల ప్రధానంచేశారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నోవోటెల్లో