మల్లాపూర్, నవంబర్ 14 : తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నదని కార్పొరేటర్ ప్రభుదాస్ అన్నారు. మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ మార్వాడీ సంఘం నూతన అధ్యక్షుడు కైలాష్, కార్య�
రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘రత్నా ధోళి’ పుస్తకం చిన్న చిన్న కథలతో వాస్తవికతను ప్రతిబింబిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సి
సైదాబాద్, నవంబర్ 14 : ప్రచంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కవులు తమ రంగాన్ని విస్తరించాలని ప్రముఖ కవి డాక్టర్ శివారెడ్డి అన్నారు. ఆదివారం మలక్పేట బి-బ్లాక్లోని ముంతాజ్ కాలేజ్ ఆవరణలో కవి య
సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఫూలే-అంబేద్కర్ ఆలోచనా సమితి (పాస్), తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27, 28తేదీల్లో రాష్ట్ర స్థాయిలో బీసీ యువజన సదస్సు నిర్వహిస్తున్నట్లు సం�
నేరేడ్మెట్, నవంబర్ 14 : సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది. స్టేషన్ టికెట్ కౌంటర్కు వెళ్లాలన్నా..రైల్వే రిటైర్డ్ ఎంప్లా�
కీసర, నవంబర్ 14: భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షే మం కోసం కృషి చేస్తామని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి మొరుగు యాదగిరి తెలిపారు. ఆదివారం కీసరలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీరాములు ఆధ్వర్యంల�
ఘట్కేసర్ రూరల్, నవంబర్ 14: నియోజకవర్గంలో పేద కుటుంబాలను మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదుకుంటున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేశ్ తెలిపారు. ఆదివారం అంకుషాపూర్లో అనారోగ్యంతో మృతి చెంద�
పంచామృతాలతో పూజలు భక్తులతో కిక్కిరిసిన కీసరగుట్ట శివనామ స్మరణతో మార్మోగిన గుట్ట కీసర, నవంబర్ 14: కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కార్తిక మాసోత్సవంలో భాగంగా శి
పర్వతాపూర్లో బయటపడ్డ 8 అడుగుల విగ్రహం స్వామివారికి భక్తుల ప్రత్యేక పూజలు పీర్జాదిగూడ, నవంబర్ 14: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ సాయి ఐశ్వర్యకాలనీలో వీరాంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఆ
కీసర, నవంబర్ 14: అయ్పప్పస్వామి ఆలయ నిర్మాణం కోసం భారీగా విరాళాలు రావడం సంతోషంగా ఉందని కీసర అయ్యప్ప సేవా సమితి గురుస్వామి నల్ల బాల్రెడ్డి తెలిపారు. కీసరలో నిర్మిస్తున్న అయ్యప్ప గుడిలో 18 మెట్ల కోసం మాజీ ఎం�
విద్య నేర్పడంలో ఆనందించే వారే ఉత్తమ ఉపాధ్యాయులు అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి ఘట్కేసర్ రూరల్, నవంబర్ 14: విద్యార్థులో సృజనాత్మకతను వెలికితీయాలని, విద్య నేర్పడంలో ఆనందపడేవారే ఉత్తమ ఉపాధ్యాయులు �
నేరేడ్మెట్, నవంబర్ 14 : ఆనంద్బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం ఆదివారం కనుల పండువగా జరిగింది. దేవాలయ ప్రధాన అర్చకులు వెంకటరమణా చార్�