MLA Padma Rao Goud | సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నార�
Gold Prices | దేశీయ మార్కెట్లో దాదాపు 2 వారాలపాటు తగ్గడం లేదా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరలు.. మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే ఏకంగా రూ.1,200దాకా ఎగిశాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత)
వాట్సప్ మ్యాట్రిమోని గ్రూపులో తనను తాను పాకిస్థానీ నటిగా పరిచయం చేసుకున్న ఓ యువతి.. తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ డబ్బులు అవసరమంటూ ఓ వ్యక్తిని నిండా ముంచింది.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు అశేషంగా తరలిరావడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు బారికేడ్లు, క్యూలైన్ల ఏర్పాట్లను పకడ్బందీగా చేయ�
ఎస్బీఐ.. హైదరాబాద్తోపాటు కోల్కతాలో గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను మంగళవారం ప్రారంభించింది. ఈ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో కొత్తగా 800 మంది ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు ల
Indigo Flight : ఈమధ్య వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్న వేళ.. మరో ఇండిగో విమానా(Indigo Flight)నికి పెద్ద ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పైలట్లు ఫ్లయిట్ను అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ కనుల పండువగా సాగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు అశేషంగా తరలి రావడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Gold-Silver Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా తగ్గిన మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో నగరంలో భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1200 పెరిగి తులం ధర రూ.38,670కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోస�