MLA KP Vivekanand | జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ పరిధిలోని అన్నానగర్లో బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపీ వివేకానంద్, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్తో కలిసి ఎన్నికల ప్రచార�
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్లోని (Hyderabad) ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొందరు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తుంటారు. మరికొందరు ఇయర్ఫోన్స్ పెట్టుకుని అదేపనిగా మాట్లాడుతూ ఇతర వాహనాలను పట్టించుకోరు. ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) వ
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ జన్మించిన ఇంటిని చారిత్రక భవనంగా ప్రకటించాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ బేగంబజార్లోని ఆ ఇంటిలో జాకీర్ హుస్సేన్ 8 ఏండ్లపాటు నివస�
ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఇన్ స్టాలో ట్రాప్ హౌస్ పార్టీ 9ఎంఎం అనే ఖాతా నిర్వహిస్తున్నాడు. ఆసక్తికరమైన ఆఫర్లు ఇన్స్టాలో పెట్టాడు. కొందరి మైనర్లను.. కొంత మంది మేజర్లను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ �
అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ దేశంలోనే మొదటిసారిగా తమ తయారీ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నది. సుమారు రూ.9 వేల కోట్లు పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తద
దసరా పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు హైదరాబాద్ (Hyderabad) తిరిగి చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీనగర్ (LB Nagar) పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతకూ వాహనాలు కదలక పోవడంతో జనం మెట్రో రైలును (Metro Train) ఆశ్రయ�
జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా వాహనాల రద్దీ (Traffic) కొనసాగుతుంది, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో ఈ రద్దీ మొదలైంది.
వెరైటీ వెదర్ (Variety Whether).. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఓ వైపు ఎండ కొడుతుంగా, మరో వైపు వాన (Rain) పడుతున్నది. నగరంలో గత కొన్నిరోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి.
అమెరికాలో (America) హైదరాబాద్కు చెందిన మరో వృక్తి మృతిచెందారు. మూడు రోజుల క్రితం డల్లాస్లో దుండగుడి కాల్పుల్లో మీర్పేట వాసి పోలే చంద్రశేఖర్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా చికాగోలో (Chicago) జరిగిన రోడ్డు ప్ర�
హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆఫీస్ బేరర్స్ సమావేశం గరంగరంగా సాగింది. పార్టీలో సమన్వయలోపంపై అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఒక్కచ
Traffic | దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి.