పీర్జాదిగూడ, జవహర్నగర్ కార్పొరేషన్లలో నిర్వహణపై అధికారులతో సమావేశం జవహర్నగర్, ఆగస్టు 8: అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, దేశభక్తి ఉట్టిపడేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
బంజారాహిల్స్,ఆగస్టు 8: ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణకాలనీ, ఆనంద్నగర్ కాలనీలకు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండు�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వేడుకలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించనున్నారు. హెచ్ఐసీసీలో నిర్వహించే ప్రారంభ వ�
కన్న బిడ్డపై ఆ తండ్రి కర్కషం ప్రదర్శించాడు. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారన్న పోపంతో మూడేండ్ల పాపను గరిటతో కొట్టి, బండ కేసి బాధాడు. ఈ ఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడిపోగా,
హైదరాబాద్ : ఈ నెల 9న హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల �
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న ఐటీ, ఐటీయేతర సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావడం పెరుగుతున్నది. గత కొన్నిరోజు�