హైదరాబాద్ : కృష్ణా యాజమాన్య బోర్డు ఎర్రమంజిల్లోని జలసౌధలో గురువారం సమావేశమైంది. సమావేశానికి తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. వరద జలాల లెక్కింపుపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే శ్రీశైలం, నాగార్జు�
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ-సిగర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ-సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్నిని అ�
తెలంగాణకు చెందిన మరో రెండు ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన 15 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు రాగా, హైదరాబాద్ లక్క గాజులు, తాండూరు రెడ్
హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయా�
Tricolor properties | హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రైకలర్ ప్రాపర్టీస్ (Tricolor properties) సంస్థ కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా పనిచేసిన అండ్రూ ఫ్లెమింగ్ ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లి పోతున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదిగా తన అనుభవాలను పంచుకొ�
బెంగళూరును వెనకకు నెట్టి మెట్రో నగరాల్లో అగ్రస్థానం క్యూ-1లో మొత్తం 4.5 లక్షల కొలువులు వాటిలో 34 శాతం వాటా హైదరాబాద్దే ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై తాజా నివేదికలో ‘క్వెస్ ఐటీ స్టాఫింగ్’ వెల్లడి �
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్లో ఆ రోజు ఉద�
సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానలతో జలాశయాల్లోకి వరద తాకిడి పెరిగింద�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జులై నెలలో భారీ వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 125 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక
హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న మృతి చెందిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను ఓదార్�