ప్రముఖ రియల్టర్, సంధ్య కన్వెన్షన్ ఎంసీ శ్రీధర్రావును పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకు
గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తున్నది. ఇందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం చక్కటి మౌలిక వసతులు కల్పిస్తున్నది. అదే సమయంలో దీర్ఘ్ఘకాలిక ప్రణాళికలనూ సిద్ధం చేస్త
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల ప్రారంభానికి గాను 36 పాఠశాలలో టెండర్లు పూర్తయ్యాయి. రూ.10 కోట్ల 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ట్యాంక్బండ్పై ఆదివారం సన్డే ఫన్డేను సరికొత్తగా నిర్వహించనున్నారు. చాలా రోజుల తర్వాత నగర వాసులు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
Sunday Funday | సండే ఫన్డే పునఃప్రారంభం నేపథ్యంలో రేపు సాయంత్రం ట్యాంక్ బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండ�
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనున్నది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున
Hyderabad | అమ్మాయి పేరుతో వచ్చిన ఒక మెసేజ్కు స్పందించిన ప్రభుత్వ ఉద్యోగి.. న్యూడ్ వీడియో కాల్ బారిన పడి బ్లాక్ మెయిలింగ్తో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నగరానికి చెందిన ఓ ప�
మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్నే కి రాత్) సందర్భంగా శనివారం రాత్రి 10 గంటల తర్వాత (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెల�
నమ్మకంగా ఉంటూ.. డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రూ.7 కోట్ల విలువజేసే ఆభరణాలతో ఉడాయించాడు. ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం