News Traffic rules | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టారు. రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్�
Three boys drown | నగరంలోని నానక్రామ్గూడలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఈతకు వెళ్లి ముగ్గురు
బాలురు దుర్మరణం చెందారు. గోల్ఫ్కోర్స్ చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులను గచ్చిబౌలిలోని టెలికాంనగర్కు �
Hyderabad | ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మరికాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో
కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ .. హైదరాబాద్లో తన 3,500 అవుట్లెట్ను ప్రారంభించింది. ప్రీమియం వాహనాలను విక్రయించడానికి వరుణ్ మోటర్స్ ఏర్పాటు చేసిన ఈ నెక్సా షోరూంను కంపెనీ సీనియర్ ఎగ్జి�
పుస్తకాలు స్కాన్ చేసి డిజిటలైజేషన్ చేస్తున్నామంటూ నమ్మించి అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవోను శుక్రవారం ఢిల్లీలో నగర సీసీఎస్ పోలీసు�
నగరవాసులను ఉర్రూతలూగించే ఇండియన్ లీగ్ రేసింగ్ పోటీలకు అంతా సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. హుస్సేన్సాగర్ తీరాన అభిమానులను అలరించనుంది.
P Narayana | హైదరాబాద్లోని ఏపీ మాజీ మంత్రి పీ నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. ఈ
సందర్భంగా అధికారులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు
Minister KTR | భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్
kommineni srinivasa rao | తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ
minister talasani srinivas yadav | కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని పశు సంవర్ధకశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్య�
ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది.ఫిబ్రవరిలో జరిగే ఈ పోటీల కోసం 35వేల మంది ఒకేసారి వీక్షించే విధంగా ముస్తాబవుతున్నది.
CPI Party | దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక