తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాణం పోస్తున్నది. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల నిధులు కేటాయిస్తూ సర్కార్ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు
కార్పొరేట్ను తలదన్నేలా సేవలందిస్తున్న గాంధీ దవాఖానలో గ్యాస్ట్రో విభాగాన్ని మరింత బలోపేతం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్ప�
బాటసారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. దాడులకు పాల్పడుతున్న ఓ యువకుడిపై బేగంపేట పోలీసులు ఈ పెట్టి కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా.. నిందితుడికి 240 రోజుల జైలు శిక్షతోపాటు 11 వందల జ�
ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. ప్రతి 15 రోజులకు ఒక నిబంధనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముందుగా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ తర్వాతే ఉల్లంఘ�
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురవుతున్న ప్రజలకు చక్కని ఆహ్లాదాన్నందించేందుకు పార్కులు సిద్ధం అవుతున్నాయి. వారాంతంలో సేద తీరేందుకు హాల్స్.. మాల్స్కు పరుగులు తీస్తున్న ప్రజానికాన్ని విభిన్నమైన పా
ఒక్క ఫోన్కాల్ నగర పోలీసులను పరుగులు పెట్టించింది. చార్మినార్, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అది ఉత్తుత్తి కాల్గా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు
ఒక్కొక్కరిది ఒక్కో హాబీ.. కొందరికి మొక్కలు పెంచడం ఇష్టమైతే.. మరికొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. అలాగే చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే నాణేలు, కరెన్సీలను సేకరించడం చాలామందికి ఉన్న ప్రత్యేక హాబీ. ఇదే అభ
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఒక వైపు పర్యావరణానికి, మరో వైపు ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ను పూర్తిగా ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
traffic fines | జీవో ప్రకారమే జరిమానా విధిస్తున్నామని, ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన ట్రాఫిక్ నిబంధనలు కొత్తవేమీ కాదని జాయింట్ సీపీ రంగనాథ్ అన్నారు. 2013 మోటార్ వెహికిల్ యాక్ట్ జీవోలో
Bomb threat to Charminar | చార్మినార్కు బాంబు బెదిరింపు వార్త నగరంలో కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు చార్మినార్ వద్ద బాంబులు పెట్టారని వార్త వైరల్గా మారింది. చార్మినార్ ప్రాంతంలో పోలీసులు
Hyderabad | పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది. బహదూర్పురాలోని ఎన్ఎం గూడలో ఆగి ఉన్న ప్రైవేట్ బస్సుల్లో మంటలు చెలరేగాయి. మొదట ఓ బస్సులో మంటలు అంటుకున్నాయి.
Garuda bus | కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్ను మియాపూర్ డిపోకు