నగర శివారు కొత్తూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వింటేజ్ క్లాసిక్ వెంచర్ ఫామ్ హౌస్పై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడి చేసి బాధితురాలిని రెస్క్యూ చేసి, ఐదుగురు కస్టమర్�
పార్కు చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు నేరగాళ్లను బాలానగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శశాంక్రెడ్డి కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట, ఇందిరమ్మకాలనీకి చెందిన షేక్ ఇక్బాల్, షిర్డీహిల�
తెలుగు భాష పరిరక్షణ కోసం సాహితీవేత్తలు, కవులు, కళాకారులు కృషిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్న�
వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంబర్పేటలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేండ్ల క్రితం ఉపాధి నిమి
వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందడం పట్ల బాధిత కుటుంబానికి మేయర్ సంతాపం తెలిపారు.
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ను కల్పించేందుకు హెచ్ఎండీఏ రోడ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా నగరానికి ఉత్తర- పడమర నగరాలను కలిపేలా రోడ్ల విస్తరణ చేపట్టాలని, అవసరమైన చోట
‘అమెజాన్లో పార్ట్టైమ్ జాబ్స్..’ అనే ప్రకటనను ఇన్స్టాలో చూశాడో యువకుడు. దానిపై క్లిక్ చేయగానే డైరెక్ట్గా వాట్సాప్కు కనెక్ట్ అయింది. తను అమెజాన్లో ఉద్యోగం కావాలని టైప్ చేయగానే.. ఐదు నిమిషాల తర్�
Fake Notes | నకిలీ కరెన్సీ చెలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బషీర్బాగ్లోని సీసీఎ�
TSRTC | ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో టీఎస్ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు �
Hyderabad | హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరాన ప్రారంభోత్సవానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్న రాష్ట్ర పరిపాలనా సౌధం నూతన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం.
Maoists | హైదరాబాద్ నగరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్టు అయ్యారు. మధుకర్ చిన్నతో పాటు అతని భార్య శ్యామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని గచ్చిబౌలి పోలీసు స్టేషన్కు తరలి�
బీసీ ఆత్మగౌరవ భవనాలపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నెలాఖరు వరకు అన్ని భవనాలు టెండర్లు పూర్తి చేసి.. మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించార�
G20 | మార్చి 6, 7 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లుజన్ సదస్సు జరుగనున్నది. సదస్సుకు అన్ని జీ20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్ర