కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ దుమ్మురేపుతున్నది. సొంతగడ్డపై అభిమానుల మద్దతు మధ్య హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఆఖరి వరకు హ�
హైదరాబాద్ నగరం బయాలజీ, టెక్నాలజీకి అరుదైన వేదికగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘హైదరాబాద్ అనేది బయాలజీ, టెక్నాలజీ కలిసి ఉండే అరుదైన ప్రదేశం.
ఆగ్నేయాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న కంటి సమస్యలను గుర్తించడంతోపాటు అంధత్వ నివారణకు సమగ్రమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) రీజినల్ డైరెక్టర్ డాక్టర
హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులలో సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు. కీసర, మ
భారతదేశ రక్షణ అవసరాల చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్నతరహా ఆయుధాలు ఉత్పత్తి కానున్నాయి. నగరానికి చెందిన ఐకామ్ సంస్థ రక్షణ
మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ �
మాతృభాషకు విధిగా మర్యాదనిస్తూనే పరభాషలను గౌరవించుకోవాలని, మన సంస్కృతికి మాతృభాషే తల్లివేరులా పనిచేస్తుందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓయూ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా, కరోనానంత
రంగారెడ్డి జిల్లా పరిధిలో విక్రయానికి ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మంగళవారం శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ మీటింగ్ హాలులో హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రీబిడ
ఆడుకుంటూ బయటకు వెళ్లి అదృశ్యమైన నాలుగు సంవత్సరాల చిన్నారిని అరగంట లోపు పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డ�
బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. డబీల్పూరలోని భరత్నగర్కు చెందిన బాలిక పలు ఇళ్లల్లో పన�
తల్లిదండ్రులకు ఇద్దరికీ మద్యం తాగించి ఐదేండ్ల బాలుడిని బిక్షాటన చేసే వ్యక్తి ఎత్తుకెళ్లిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. అడ్మిన్ ఎస్సై శివకుమారి తెలిపిన వివరాల ప్రకారం... ర�
పట్టాలు దాటుతుండగా ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును తస్కరించిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివర�
నగర శివారు కొత్తూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వింటేజ్ క్లాసిక్ వెంచర్ ఫామ్ హౌస్పై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడి చేసి బాధితురాలిని రెస్క్యూ చేసి, ఐదుగురు కస్టమర్�