టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (సూపర్ వైజర్) భర్తీ కోసం ఈ నెల 8న నిర్వహించనున్న రాత పరీక్షకు జిల్లాలో 11,755 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు డీఆర్వో సూర్యల�
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిట్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిందని హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య అన్నారు. శుక్రవారం బేగంపేట్లోని హోటల్ ట�
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ), అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ (ఏఐసీ అండ్ సీసీఎంబీ
జైలు నుంచి విడుదల కాగానే బైక్ను దొంగిలించి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి.. తాళాలు ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగలను దక్షిణ మండలం టాస్క్
సైన్స్తోనే ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని సీఎస్ఐఆర్, ఎన్ఐఐఎస్టీ త్రివేంద్రం యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.అజయ్ఘోష్ అన్నారు. శుక్రవారం జవహర్నగర్ పరిధిలోని బిట్స్ క్యాం�
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు వేగవంతం చేసింది. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా ఇప్పటికే తడి, పొడి చెత్త నిర్వహణ, ఇంటింటి నుంచి చెత్త
వినియోగదారుల విజ్ఞప్తిని పట్టించుకోరా అంటూ హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ప్రశ్నించింది. రూ.8వేలు రీఫండ్ చేయాలని కార్ఖానాలోని కలర్స్ హెల్త్ క్లినిక్ను ఆదేశించింది. బోయిన్పల్లికి చెందిన ఇచ్చాప�
లోదుస్తుల్లో దాచుకొని తరలిస్తున్న బంగారాన్ని శుక్రవారం ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి రెండు వేర్వేరు విమ�
తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్�
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార,వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్ని ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్నాయి. మహానగర
రాత్రి వేళల్లో ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్ల స్నాచింగ్, బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీలు సునీల్దత్, చక్రవర్తి గుమ్మ�
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
నకిలీ జీపీఎస్ యాప్లు సృష్టించి ఆన్లైన్లో రమ్మీ ఆడేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఉదంతం నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో
దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్వోటీ కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజు ఛాతిలో ఎడమవైపు రెండు బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స నిమిత్తం అతడి�