పేదలకు విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు
Metro Second Phase expansion | నగరంలో మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మ�
Minister KTR | హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలో నెంబర్ వన్గా నిలబెట్టాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచన అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా
Minister KTR | హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన చేరింది. శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ఐటీ కారిడార్ను ఓఆర్ఆర్తో అనుసంధానం చ�
Old city | పాతబస్తీలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి అన్నను బండరాయితో కొట్టి చంపేశాడు. చాంద్రాయణగుట్ట ఇందిరానగర్ బస్తీకి చెందిన గుమ్మడి ఆంజనేయులు,
నీటి నిల్వల కేంద్రంగా హైదరాబాద్ రాతికొండలు నిలిచాయని, ఆకట్టుకొనే నిర్మాణ శైలితోపాటు తెలంగాణవ్యాప్తంగా రాతి శిలలపై చిత్రాలు కలిగి ఉన్న నగరం హైదరాబాద్ అని చరిత్రకారులు పేర్కొన్నారు.
అటవీశాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పీసీసీఎఫ్, హెచ్వోవోఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో
ఐటీ కారిడార్లో శిల్పాలేఔట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టి�
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సం ఘం (టీజీవో)కు అనుబంధంగా పెన్షన్ పేమెం ట్ ఆఫీసర్స్ నూతన కమిటీ ఎన్నికైంది. గురువారం హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనార�
ప్రత్యేక శైలితో ఆకట్టుకునే నిర్మాణాలే కాదు, దేశంలో వైవిధ్యమైన రాతి చిత్రాలను కలిగి ఉన్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని పలువురు చరిత్రకారులు పేర్కొంటున్నారు.