ఆర్గాన్ డోనర్స్ డేను పురస్కరించుకొని ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీలో అవయవదాతల కుటుంబసభ్యులను మంత్రి హరీశ్రావు సత్కరించారు. వేదికపై తమ వారిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైన పలువురిని ఓదార్చారు
Traffic Rules | రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ మొదలు కానుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక
New Secretariat | నూతన సచివాలయం నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు.. పనులన్నీ సమాంతరంగా, నాణ్యతగా జరగా
Minister Talasani Srinivas Yadav | రాష్ట్రంలో మరో 20 ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భ
Hyderabad Metro | మెట్రో రెండో ఫేజ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. దీంతో మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శం�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రతిఏటా శ్రీవారి
Hyderabad | హైదరాబాద్లోని కుషాయిగూడ, ఏఎస్ రావ్ నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మరణించారు. ఇద్దరి మృతికి అతివేగం కారణమవడం గమనార్హం. ఆదివారం ఉదయం కుషాయిగూడలో
ప్రపంచంలోని ప్రముఖ సంస్థలన్నీ ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దామని, హైదరాబాద్ తర్వాత ఇక్కడే రియల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్ట�
CM KCR | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఉదయం 11.56 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల
Harish rao | తల్లి బిడ్డా సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా సర్కారు దావాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే (SCR) శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో