విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తానంతటదే వరిస్తుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ రావుల గిరిధర్ పేర్కొన్నారు. ఆదివారం మాసబ్ ట్యాంక్లోని యూనివర్సిటీ క�
ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాలపై యువ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్లకు అవగాహన కల్పించేందుకు ఆదివారం జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో విద్యనభ్యసించాలని దళిత స్త్రీశక్తి కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అన్నారు. ఆదివారం దోమలగూడలోని వసతి గృహం, ఎర్రమంజిల్లోని విద్యార్థులకు లింగ సమానత్వంపై అవగాహన
సైదాబాద్లోని తెలంగాణ జువైనల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ డైరెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్
అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు
నగరంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్గా మెట్రో రైలు మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. వరదలు వచ్చినా, రోడ్ల మీద
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట
బంగారు నగలను టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు.. ఈ గ్యాంగ్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటుందని భావిస�
ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన మల్టీజెట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ముక్తిరాజ్ బాధితుల నుంచి సేకరించిన సొమ్ము ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు
ఓటీపీ చెప్పకూడదని తెలియని ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డు నుంచి నగదును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆదివారం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేట పాటిగడ్డకు చెందిన సిద్ధయ్య ప�
చిన్నారులపై జరుగుతున్న దాడుల నివారణే లక్ష్యంగా... అఘాయిత్యాల నుంచి రక్షణ.. తల్లిదండ్రుల బాధ్యత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వద్ద లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్, డిగ్నిటీ డ్
యువతిని వెంటపడి వేధిస్తున్న వర్ధమాన సంగీత దర్శకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూసుఫ్గూడలోని ఎల్ఎన్నగర్లో నివాసముంటున్న యువతి(27) అమీర్పేటలోన�
నగరంలో రాంగ్సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై సోమవారం నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ మొదలవుతోంది. గత వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు.. సోమవారం ను�