passport | తత్కాల్, నార్మల్ కేటగిరిల వారీగా పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయడానికి డిసెంబర్ 3 (శనివారం)న రాష్ట్రంలోని అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు
Basti Davakhana | ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 263 బస్తీ దవాఖానా
Sharada Vidyala | కేజీ నుంచి పీజీ వరకు వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ
Minister KTR | దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు,
Minister Talasani Srinivas Yadav | నిరుపేదలందరికీ అన్ని వసతులతో విశాలమైన డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మా�
Hyderabad | హైదరాబాద్లో ట్రాఫిక్ రూల్స్ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను
హైదరాబాద్లో మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ దశలో మైండ్స్పేస్ జంక్షన్ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ మ
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమై హైదరాబాద్కు మణిహారంలా మారిన ఈ ప్రాజెక్టు మంగళవారం ఐదేం డ్లు పూర్
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్కు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా సాధనంగా మెట్రోను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్ర
పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యా�
దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నా�
ప్రజలలో చైతన్యం తెచ్చి ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేలా జీహెచ్ఎంసీ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఓటరు నమోదు కార్యక్రమం నాంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్నది. ఆదివారం సెలవు రోజు ఉన్నా జీహెచ్ఎంసీ సిబ్బ�
మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్కి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయని ఉత్తరాఖండ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునీత్ అన్నారు