గ్రేటర్లో ఏదైనా ఇంటి చిరునామా కనుగొనాలంటే నానా తిప్పలు పడాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నది. గ్రేటర్లోని ఇండ్లకు డిజిటల్ నంబర్లు కేటాయించనున
చార్మినార్ సమీపంలో ఉన్న చారిత్రక బాద్షాహీ అషుర్ ఖానాకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కులీకుతుబ్షా ఆధ్వర్యంలో 1594లో నిర్మాణం కాగా..ఇమామ్ హుస్సేన్ అమరవీరుల జ్ఞా�
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు గాను నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయ
సంక్రాంతి పండుగ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ దోపిడీకి సిద్ధమైంది. పండుగ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రయాణం భారంగా మారింది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్లల
మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో వైద్యశ్రీ అవార్డు-2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్
తెలంగాణ కళాభారతిలో 8వ రోజు పుస్తకాల పండుగ సాహిత్య పరిమలాలను వెదజల్లింది. పలువురు రచయితలు రచించిన పుస్తకాల ఆవిష్కరణలతో దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ వేదిక ప్రణమిల్లింది. మధ్నాహ్యం 2 నుంచి రాత్రి 8:30 గంటల వ
కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రక్షణ మంత్రిత్వశాఖకు తెలంగాణ సర్కారు లేఖ రాయడం ఎంతో అభినందనీయమని కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభు�
మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సైదాబాద్ మండల తహసీల్దార్ పి.వేణుగోపాల్ హెచ్చరించారు. మూసారాంబాగ్ డివిజన్ శాలివాహననగర్లోని మూసీ ఒడ్డున ఉన్న ప్రభుత్�
NH 65 | హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. చౌటుప్పల్ మండలం తుప్రాన్పేట్ వద్ద జాతీయ రహదారి 65పై ఓ భారీ ట్రక్కు బోల్తా పడింది. దీంతో ఆ రహదారిపై 2
Minister Talasani Srinivas Yadav | గోషామహల్లోని చాక్నావాడి ప్రాంతంలో నాలా పైకప్పు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నాలా అభివృద్ధి పనులకు రూ. కోటి 27 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Shamshabad airport | శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు 827 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Traffic Jam | యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున తూప్రాన్పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ఓ ట్యాంకర్ అదుపుతప్పి
తమ కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల కృషితో ఈ ఏడాదిలో 104 యుటిలిటీ పేటెంట్లను ప్రచురించి, కీలక మైలురాయి సాధించామని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కాలేజీ సెక్రటరీ, బీఆర్�