నిజాం వారసుడిగా నవాబ్ రౌనక్ఖాన్ను ఏకగ్రీవంగా ప్రకటించినట్టు నిజాం వారసత్వ కమిటీ గురువారం వెల్లడించింది. మొఘల్పురలోని ఆజం ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన నిజాం కుటుంబసభ్యులు..
ప్రపంచవ్యాప్తంగా హరిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. గ్రీన్ ఎకానమీలో భాగంగా భారతదేశ మహిళా పారిశ్రామికవేత్తలకు యూఎస్
తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి అభివృద్ధిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్టేట్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో సరిహద్దు రాష్ర్టాల చెక్పోస్టుల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసి, నకిలీ మద్యం తెలంగాణలోకి సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని మంత�
Minister Errabelli | వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆదేశించారు.
ప్రపంచంలోని మేటి నగరాల జాబితాలో హైదరాబాద్ను నిలపాలనే తెలంగాణ సర్కారు సంకల్పం నెరవేరిందని మరోసారి రుజువైంది. మౌలిక సదుపాయాలు... బెస్ట్ లివింగ్ సిటీ వంటి సర్వేల్లో విశ్వ నగరాలను సైతం వెనక్కి నెట్టిన హై
భూమిలో విత్తనం నాటడం మొదలు.. ఆకాశంలోకి రాకెట్ను పంపే వరకు అవసరమైన వస్తువుల ఆవిష్కరణలు టీ-వర్క్స్లో తయారయ్యేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప
దేశంలోనే అతిపెద్ద అగ్రి షోకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్నది. హైటెక్స్ వేదికగా ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించనున్నారు.
కింగ్కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పద్మజ నేతృత్వంలో క్లస్టర్ పరిధిలోని ఆరు యూపీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో ప్రజలు పరీక్షలను చేయించుకుంటున్�
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో ఓటర్ నమోదు కార్యాక్రమంలో బిజిబిజీగా మారారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు. వార్డుల వారీగా బస్తీ, కాలనీల్లో తమకు తెలిసిన వారు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష�
కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను బుధవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్ తరలించారు. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తున్నదని, త్వరలోనే కేంద్రంపై మిలిటెంట్ ఉద్యమాన్ని చేపడుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్�
కత్తితో బెదిరించి మహిళల బంగారు గొలుసులను దోచుకుంటున్న ఇద్దరు నిందితులను హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.50 లక్షల విలువైన 7 గ్రాముల బంగారు పుస్తెలు, మూడు సెల్ఫోన్లు, రెండు బైకులను �