DGP Anjani kumar | నగరంలో ఈ నెల 28 నుంచి జూన్ 17 మధ్య అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై కార్యాలయంలో డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన జీ-20 సెక్యూరిటీ సమన్వయ
పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్) క�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 17న ప్రారంభిస్తారని ఆర్ అండ్ బీ శ�
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ రానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)తో ఒప్పందం చేసుకున్నది. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సద
CP DS Chauhan | వనస్థలిపురం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. ఇదే కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు
family suicide | ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలోన తార్నాకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక రూపాలి అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఓ భవనంలో కుటుంబం నివసిస్తున్నది. నిన్నటి ను�
Mukarram jah | హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ కన్నుమూశారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక