హుస్సేన్ సాగర్ తీరం సరికొత్తగా ముస్తాబవుతున్నది. కుటుంబ సమేతంగా తరలివచ్చి చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేసేలా సరికొత్త అందాలను పరిచయం చేయనున్నారు. పచ్చని మైదానాల నుంచి వీచే పైరగాలులు, నీటి అలలపైకి పరుచ�
కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కుండపోత వర్షాలు కురిసినా నీరు ఇంకే మార్గమే కరువైంది. ఫలితంగా మూసీలోకి చేరి వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి స
బాలానగర్ పారిశ్రామిక వాడలో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వలన ప్రయాణికుల ప్రయాణం సాఫీగా సాగుతున్నది. వంతెనపై నుంచి ప్రయాణం ఓకే కానీ.. వంతెన కింద నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే యూటర్న్లతో దూరాభ�
మల్లేపల్లి సీతారాంబాగ్లో ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు 10 రోజుల పాటు ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ శిబిరం నిర్వహించనున్నట్లు సేవాభారతి ట్రస్టీ, లయన్స్క్లబ్ ఆఫ్ గ్రీన్ల్యాండ్ అధ్యక్షుడు డాక్టర్ విద్
ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్షేత్ర స్థాయిలో మెట్రో అలైన్మెంట్కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతుండగా, మరోవైపు మెట్రో రైలు కోచ్ల డిజ�
ఎత్తైన ఇంటిపై హోర్డింగ్ ఉంది. గాలి వాన వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు ఆ హోర్డింగ్ పడుతుందేమోనని ఆందోళన వారిని వెంటాడుతునే ఉంటుంది. ఇలాంటి ఘటనలు బోర్డు పరిధిలోని పలు ప్రాంత�
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు బారికేడ్లను ఢీకొట్టి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పాత బోయిన్పల�
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరిం�
నేరాలు తగ్గిస్తూ, జరిగిన నేరాల్లో నేరస్తులకు పక్కాగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు. ఐటీ కారిడార్ అయిన మాదాపూర్ జోన్లోని అన
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో
తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యు డు ఎల్వీ.ప్రసాద్ జయంతి సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ పురస్కారాన్ని మంగళవారం ప్రదానం చేశారు. బంజారాహిల్స�
వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేష�
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్ సజావుగా సాగేలా, ఎలా
భార్యను కొట్టిన భర్తకు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
HCA | హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరుగనున్నది. వన్డే మ్యాచ్కు ముందే హెచ్ఏసీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్పై ప్రధాన