ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగ నాటికి మక్కా మసీదు మరమ్మతు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
నగరంలో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈనెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు.
ప్రపంచంలో అతిపెద్ద సైనిక, ఆయుధ శక్తి కలిగిన దేశంతో దశాబ్దాలపాటు వైరం నెరుపుతూ.. నిటారుగా నిలబడిన ఓ చిన్న దేశం క్యూబా. అమెరికాకు కూత వేటు దూరంలో ఉన్న క్యూబాకు ఇంత ధైర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ‘మేం నాగరికు�
నగర ఔ టర్ రింగు రోడ్డుపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ చుట్టూ పలు చోట్ల విస్తరణ పనులు చేపట్టి మెరుగైన రవాణా సౌకర్యాల ను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంట�
MLA Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది అంటే 2022 ఆగస్ట�
fire under control | సికింద్రాబాద్ పరిధి రాంగోపాల్పేటలోని ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఇవాళ ఉదయం భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను
Microsoft | హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నది. రూ.16వేలకోట్లతో మరో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దావోస్లో ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ఈ విషయా
Home minister Mahmood Ali | సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేట డెక్కన్ స్టోర్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న హోంమంత్రి మహమూద్ అలీ సంఘటనా స్థలానికి చేరుకొని
Fire Accident | సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేట డెక్కన్ స్టోర్లో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. దాదాపు ఆరు గంటలు కావొస్తున్నా అగ్నికీలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం
Talasani Srinivas Yadav | నగరంలోని అనుమతి లేని పరిశ్రమలు, గోదాంలపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో డెక్కన్ స్టోర్స్లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
22 ఫైరింజన్లు.. 250 ఫైర్ ఫైటర్స్..5 గంటలుగా అదపులోకి రాని మంటలు.. ముందు జాగ్రత్తగా సీమప భవనల్లోని జనాన్ని ఖాళీ చేయించారు. నైలాన్, రెగ్జీన్ వంటి స్పోర్ట్స్ డ్రెస్సులు తయారు చేసే మెటీరియల్ ఎక్కువ మొత్తంలో
Minister Harish rao | ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను