నగరంలో రంగుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబసమేతంగా తీరొక్క రంగులతో.. ఆనందోత్సాహాల నడుమ మంగళవారం హోలీ పండుగ జరుపుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇందిరాపార్కు వరకు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దివ్యాంగులకు బస్ పాసులు జారీ ప్రక్రియ ఈ నెల 6 నుంచి కొనసాగనున్నది. అందులో భాగంగా మరో ఐదు రోజులు దివ్యాంగులకు బస్ పాసుల జారీ తేదీలను పొడిగించారు.
ప్రపంచంలో అతిపెద్ద కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఎల్జీ...హైదరాబాద్లో గ్రాండ్ టెక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రీఇన్వెంట్"ఇన్నోవేషన్'లో భాగంగా కంపెనీకి చెందిన అన్�
ఒకవైపు రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తుండగా... మరోవైపు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులే అవన్నీ అబద్ధాలంటూ... తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నారు.
ప్రముఖ లాజిస్టిక్ సేవల సంస్థ డెలివరూ..హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను మరింత విస్తరించనున్నట్టు ప్రకటించింది. బ్రిటన్కు చెందిన ఈ లాజిస్టిక్ సేవల సంస్థ సీఈవో విల్ షూ..
రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఈ నెల 14 నుంచే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ షురూ కానుండగా, తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది (మార్చి 22) నుంచే పర్యాటకులను అనుమతించనున్నారు.
Minister KTR | మహిళా జర్నలిసుల (Women Journalists) కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు (Medical Camp) ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో మహి�
Naveen Murder Case | ప్రేమకు అడ్డొస్తున్న స్నేహితుడు నవీన్ను గుండె చీల్చి.. మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమార్చిన హరిహరకృష్ణ, హత్య అనంతరం తన ప్రియురాలికి ఈ విషయం చెప్పి, ఘటన స్థలికి వెళ్లి చూపించినట్లు విచారణలో వె�
NIMS | హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. తద్వారా దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్�
Hyderabad |మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లో విక్రయానికి ఉంచిన అన్ని ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి.
‘ఆమె’ రక్షణే తమ ధ్యేయమని, వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అన్నారు. తెలంగాణ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా రైజ్ అండ్ రన్
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్బచ్చన్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా పక్కటెముకలకు బలమైన దెబ్బ తగిలిందని ఆయన తన వ్యక్తిగత బ్లాగ్ ద్వారా తెలి�