అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్
జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న యువతి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద తన కారుతో డివైడర్ను ఢీ కొంది. దీంతో ఆమెతోపాటు కారులో ఉన్న యువతులు
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగింది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో హైదరాబాద్ ఆరింటిలో ఓడి ఒకే ఒక పాయింట్తో గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ కొత్తగా రూపొందించిన టీటీ దేవస్థానమ్స్ యాప్ను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. గోవింద యాప్లో సమస్యలు వస్తుండటంతో దీనిని తీసుకొచ్�
SCR | సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించిన 19 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 28 నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
MLC Kavitha | భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు.
అలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
సీనియర్ నటి జమున కన్నుశారు. గతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జమున
కొడుకు మరణానికి కారణాలు తెలుపాలంటూ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన జవాన్ తల్లి గురువారం గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.