నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రెండు రోజు�
కోకాపేట ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. ఇక్కడి భూములు హాట్ కేకులుగా అమ్ముడు పోతున్నాయి. భారీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. గత పాలనలో ఇక్కడి భూములను వేలం వేస్తే.. మంచి ధర పలికినా.. అభివృద్ధి మాత్రం ఉం
హకీంపేటలోని నేషన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా)లో 54వ రైజింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో జవాన్లు చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నా
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు, హోర్డింగ్లు (Posters, Hordings) కలకలం సృష్టించాయి. వాషింగ్ పౌడర్ నిర్మా (Washing powder Nirma).. వెల్కమ్ (welcome) టు అమిత్ షా (Amit shah) అంటూ.. గుర్తుతెలియని వ్యక్�
హైదరాబాద్లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (NISA)లో సీఐఎస్ఎఫ్ (CISF) 54వ రైజింగ్ డే పరేడ్ (Raising Day Parade) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) హాజరయ్యార�
Hyderabad | మెరుగైన జీవన శైలితో నగరవాసులు గడిపేందుకు హెచ్ఎండీఏ అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్కు మణిహారంలా మారిన ఔటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన సోల
‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇన్వెస్టర్లను రప్పిస్తుంది. మార్కెట్ను పరిచయం చేస్తుంది. విశ్వ విపణికి దారి చూపుతుంది. కొత్త అవకాశాలను చేరువ చేస్తుంది. ఇందుకు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్లో �
ప్రపంచంలో అతిపెద్ద బొమ్మల విక్రయ సంస్థ ‘టాయ్స్ ఆర్ యూఎస్'..భారత్లో తన తొలి రిటైల్ అవుట్లెట్ను హైదరాబాద్లో ప్రారంభించింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ వద్ద ఉన్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్�
తల్లిదండ్రులతో కలిసి మెక్డోనాల్డ్స్ రెస్టారెంట్కు వెళ్లిన ఎనిమిదేండ్ల బాలుడిపై ఎలుక దాడి చేసింది. బాలుడికి రెండుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు కుట్లువేసి చికిత్స అందించారు. రెస్టారెంట్ యాజమ
Hyderabad | చెట్లకు ఇష్టం వచ్చినట్లు పోస్టర్లను అతికించవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా చాలామంది దీన్ని పట్టించుకోవట్లేదు. తమ సంస్థల ప్రమోషన్ కోసం చెట్లకు పోస్టర్లను తగిలిస్తున్నారు. ఇలా నిబంధలను అతిక్రమ�
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
Osmania University | వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పూల్ సేవలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో గత మూడేళ్లుగా స్విమ్మింగ్ పూల్ సేవలను వినియోగంలోకి తీసు�