హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాగ్లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉండటంతో పెద్ద
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ ఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఆయన ఆలోచన మేరకే ‘మన బస్తీ.. మన బడి’ కార్యక్రమాన్ని చే
చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దేశాభివృద్ధికి మెట్రో నగరాలే ఆర్థిక పట్టుకొమ్మలు. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా మెట్రో నగరాల్లో వసతులు ఉండాలని కొండంత రాగం తీసిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం గోరంత సాయం చేసింది.
ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 30 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్న ఉస్మానియా మార్చురీలో ప్రతి రోజు 10 నుంచి 12 పోస్టుమార్టమ్స్ జరుగుతున్నాయి.
హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ను ఎక్స్లెన్స్ సెంటర్గా మారుస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
తెలంగాణపై కేంద్రం వివక్షను కొనసాగిస్తోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
జనరిక్ ఫార్మాస్యూటికల్స్, బయోసిమిలర్స్ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ శాండోజ్ గ్లోబల్.. హైదరాబాద్లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. స్విట్జర్లాండ్కు చెందిన శాండోజ్.. ఈ కే�
ఫార్ములా- ఈ రేసింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ అన్నారు. ఈ నెల 11న జరిగే ఫార్ములా - ఈ రేసింగ్ కోసం ట్యాంక్ బండ్పై చేపడుతున్న ఏర్పాట్లన