జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర�
గ్రేటర్లో కంటివెలుగు 38వ రోజుకు చేరుకున్నది. ఇప్పటివరకు 4,16,379 మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. బుధవారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కా�
జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల కోసం జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి మొత్తం 84,253 మందికి గాను 81,162 మంది విద్యార్థులు పరీక్షలకు హ�
కంటికి రెప్పలా చూసుకుంటానని ఏడు అడుగులు నడిచిన భర్తే కాల యముడిగా మారాడు. కొడుకు పుట్టాడన్న సంతోషాన్ని ఇంకా ఆస్వాదించకముందే ఊపిరి తీశాడు. బాలింత అనే కనికరం కూడా లేకుండా గొడ్డలి వేటుకు బలిచ్చాడు.
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ.4.5 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బాధితుడికి ఎంబీబీఎస్ సీటు ఆఫర్ చేస్తూ ఓ మెయిల్ వచ్చింది. బెంగళూర్లో పేరున�
వీసా ప్రాసెసింగ్ కోసం చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జ
పోలీసు సిబ్బంది ఆరోగ్యమే లక్ష్యంగా గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీసు స్టేడియంలో సిటీ పోలీసు వార్షిక స్పోర్ట్స్ మీట్ -2023ను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అడివి శేష్త�
హుస్సేన్సాగర్ తీరంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఏప్రిల్ 5లోగా పూర్తిచేయాలని అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
మొబైల్ ఫోన్లు, అనుబంధ సాంకేతిక సేవల గ్లోబల్ దిగ్గజం బ్లాక్బెర్రీ.. హైదరాబాద్లో తమ నూతన ‘ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్'ను ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం బ్లాక్బెర
రాష్ట్రంలో ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అని�
Minister KTR | ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేటీఆర్ లేఖ రాశారు.
Minister Koppula Eshwar | హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహ నిర్మాణ
Hyderabad | నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి.