మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు.
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్లోని ఇస్తరాకుల గల్లీ, పాత రామాలయం
హుస్సేన్సాగర్ తీరంలో ఫార్ములా -ఈ రేసింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది.అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్కు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనమయ్యారు.
ఎలక్ర్టిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నేడు హైదరాబాద్ వేదికగా ‘ర్యాల్-ఈ’ (Rall-E) పేరుతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
మొదటిది.. జాతి జాగృతిలో తొలి అడుగు ఖమ్మం సభ అల్టిమేట్ సక్సెస్. అదే సమరోత్సాహంతో హైదరాబాద్లో ఫిబ్రవరి 17న జరుగబోయే బహిరంగ సభ గురించి టాక్ ఆఫ్ ది నేషన్.
అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ఆత్మగౌరవ భవనాల కలను సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Nilofar Golden Tips Tea | హైదరాబాద్ టీ ప్రేమికుల కోసం `నీలోఫర్ గోల్డెన్ టిప్స్ టీని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది ఏబీఆర్ కేక్ అండ్ బేకర్స్ సంస్థ.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.
దుండిగల్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం దుండిగల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ మెగాఈవెంట్లో దేశవ్యాప్తంగా 337 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు.