Salesforce | హైదరాబాద్ : ఐటీ రంగం( IT Sector ) అభివృద్దిలో హైదరాబాద్( Hyderabad ) మరో మైలురాయిని చేరుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన సేల్స్ఫోర్స్( Salesforce ) తన కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్లో గురువారం ప్రారంభించింది. తెలం
Cantonment board elections | హైదరాబాద్ : సికింద్రాబాద్( secunderabad ) సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికలను రద్దు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ రక్షణ శాఖ( Defense Ministry ) గెజి�
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం( Heavy Rain ) కురిసిన విషయం విదితమే. హైదరాబాద్లో మార్చి( March ) నెలలో ఈ స్థాయిలో వర్షం కురియడం ఎనిమిదేం�
Heavy Rains | ఉపరితల ద్రోణిప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు మండిపోయినప్పటికీ.. మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. రాష్ట్ర�
దేశంలో ప్రతిపక్షాలపై అణచివేత ధోరణిని ఎండగడుతూ హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు ఆలోచింప జేస్తున్నాయి. దేశంలో బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన పోస్ట
ప్రముఖ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సేవల సంస్థ బ్లాక్బెర్రీ తమ ఐవోటీ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాన్ని స్థాపించేందుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ హర్షం
ఉన్నత విద్యారంగంలో ప్రగతిశీల మార్పులు అవసరమని నేషనల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) ఉపకులపతి, ఉన్నత, వృత్తి విద్య విభాగాధిపతి, ప్రొఫెసర్ సుధాంశు భూషణ్ అభిప్రాయపడ్డారు.
Fire Accident | సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. భవనంలోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్ర�
Hyderabad | మనదేశంలో నేడు పట్టెడన్నం దొరకక నిత్యం వందలాదిమంది అలమటిస్తున్నారు. ఆలాంటి వారిని చూసి చలించిన వైద్య దంపతులు తమ వంతు సహకారంగా ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నగరంలోని సరూర్నగర్ డివి�
Medchal | నగరానికి అతి సమీపంలో ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రగతిలో పరుగులు పెడుతోంది. పరిశ్రమల ఖిల్లాగా ఖ్యాతి పొంది రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు సాధించి జిల్లాలో 2 లక్షల 18 వేల మం�
హైదరాబాద్ నగరంలో వెలిసిన వాల్పోస్టర్లు బీజేపీని మరోసారి ఇరుకున పెట్టాయి. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కనబడుట లేదు.. అని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి.