హైదరాబాద్ ఈ -మొబిలిటీ వీక్లో భాగంగా హైటెక్స్లో కొనసాగుతున్న ఈ మోటార్ షో రెండో రోజు కూడా ఉత్సాహంగా సాగింది. సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి విద్యుత్తు వాహనాలపై అవగాహన పొందారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసిన ఎమ్మెల్యే షకీల్.. బోధన్ పట్టణ అభివృద్ధికి రూ. 10 కోట్లు మ�
హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నెట్వర్క్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెచ్న్యూ(హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) ఏడాది కాలం పూర్తి చేసు�
హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరంలో నిర్మించిన ఫార్ములా-ఈ ట్రాక్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు.
కెమికల్స్ ప్రాసెసింగ్ చేస్తుండగా రసాయన చర్య జరిగి సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
గ్రేటర్లో 14వ రోజు 274 కేంద్రాల్లో 30,173 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7992 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 4114 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. వాటిని నూతన ఆవిష్కరణలవైపు మళ్లించేందుకు కృషి చేయాలని సూచించారు.
Sahith Mangu | అమెరికాలోని న్యూజెర్సీలో ఓ తెలుగు కుర్రాడు అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్లో తన ప్రసంగాలతో అదరగొట్టి, విజేతగా నిలిచాడు.
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చేపట్టిన చెరువుల సుందరీకరణతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాలీబాల్ ఆటలో హైదరాబాద్కు ఘనమైన వారసత్వముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి అద్భుత ప్రతిభ కల్గిన ప్లేయర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు.
మన రాజధానిలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం చాలా సంతోషించాల్సిన అంశమని, హైదరాబాద్లో క్రీడల వృద్ధికి అత్యంత కీలకంగా మారిందని, వాలీబాల్ క్రీడలో అద్భుతంగా రాణించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలు ఇస్తున్నది. పట్టణ, పల్లె ప్రకృతి వనాలు(పార్క్లు) ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
8 ఏండ్ల కిందట హైదరాబాద్ పాతబస్తీకి, ఇప్పటి పాతబస్తీకి తేడా గమనించాలని, స్వల్పకాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఉద్దెమర్రి వైన్స్ వద్ద జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నేరం చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.