Cab Service | వెస్ట్ మారేడుపల్లి చెందిన శేఖర్ బంజారాహిల్స్ రావడానికి క్యాబ్ బుకింగ్ చేసుకున్నాడు. రైడ్ ధర రూ. 190 చూపించింది. 10నిమిషాలు గడిచినా డ్రైవర్ రాకపోవడంతో అతడికి ఫోన్ చేయగా.. ఎంత ధర చూపిందని అడిగి 250 �
కొండలను చీల్చుకుంటూ.. మెట్రో రైలును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప�
Chiranjeevi | జూబ్లీహిల్స్ సొసైటీలో వివాదాస్పదమైన 595 చదరపు గజాల స్థలం విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని సినీహీరో కొణిదెల చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. ఆ స్థలంలో నిర్మాణాలు చేయరాదని చెప్పింది. పారు, ప్రజా
తయారీ రంగంలో ఇప్పటికీ పురుషులదే పెత్తనం. అందులోనూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో మగవారిదే ఆధిపత్యం. ఈ రెండు పరిమితులనూ అధిగమించి.. అమెరికా మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మకమై�
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల రేటు రూ.760 ఎగిసి రూ.57,980 వద్దకు.. 22 క్యారెట్ల ధర రూ.700 ఎగబాకి రూ.53,150కి చేరాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వారం రోజులుగా ఫ్యాబ్టెక్లుస్లో భాగంగా జాతీయ స్థాయి అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూఐటీసీ) ఆధ్వర్యంలో దుబాయ్లో సదస్సును నిర్వహిస్తున్నామని డబ్ల్యూఐటీసీ చైర్మన్ సందీప్కుమార్ మక్తల తెలిపారు.
కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో గత తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై రెట్టింపు స్థాయిలో దాడులు పెరిగాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు.
డివిజన్ల వారీగా ఈ నెల 20 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీ�