Steel Bridge | స్టీల్ బ్రిడ్జి సెంట్రల్ హైదరాబాద్కే తలమానికంగా మారనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సిందేనని ఏజెన్సీని ఆదేశించారు. శనివారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆకస్మిక�
ఏ పంటకు ఏ యంత్రం వాడాలి..? ఏ మందులు ఉపయోగించాలి..? తక్కువ స్థలంలోనే అధిక దిగుబడులు సాధించడం ఎలా..? ఇలా అన్నదాతలకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు హైటెక్స్లో ‘కిసాన్ అగ్రి-23’ కొలువుదీరింది.
మహా నగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్ల్లయి ఫేజ్-1లో సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపులైన్ బ్రిడ్జి పాసింగ్ - బై�
ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్కు గడు వు తేదీ దగ్గర పడుతుండడంతో వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునేందుకు అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తానని గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటున్నట్లు విప్ అరెకపూడి గాంధీ తెలిపారు.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం తైవాన్కు చెందిన ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగ
Minister Talasani | నగరంలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్ చొరవతో నాలాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి �
Gym | వేగంగా కండలు పెంచుకోవచ్చని ఆశ చూపుతూ జిమ్లలో హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓంప్రకాశ్ తన చిన్ననాటి స్నేహితుడైన విశాఖపట్న
Hyderabad | సిద్దిపేట జిల్లా కుకునూర్ వద్ద రైల్వే శాఖ నూతనంగా ట్రాక్లైన్ను నిర్మించ తలపెట్టింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి తొలి విడత ప�
Hyderabad | విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి అదృశ్యమైన సంఘటన చందానగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన ఒంట్లో బాగు�
Bachupally | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండురోజులపాటు లేఅవుట్లోని 73 ప్లాట్లను ఆన్లైన్ల
హైదరాబాద్ మహానగరాన్ని మహా అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు టూరిజం, పర్యాటక శాఖ నడుంబిగించాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.