తెలంగాణలో రూ.2వేల కోట్ల పెట్టుబడికి భారతీ ఎయిర్టెల్ ( Bharti Airtel ) కంనెనీ ముందుకొచ్చింది. డేటా స్టోరీజి, విశ్లేషణలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హైపర్స్కేల్ డేటా సెంటర్ ( Hyperscale Data Centre )ను హైదరాబాద్లో ఏర్పాటు
హైదరాబాద్కు మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చింది. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో కూడిన ల్యాబ్ను హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్టు యూరోఫిన్స్ ( Eurofins ) సంస్థ ప్రకటించింది. దాదాపు రూ.1000 కోట్లత�
India battingన్యూజిలాండ్తో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉందని, బ్యాటింగ్కు అనుకూ�
IND vs NZ | ద్వైపాక్షిక సిరీస్ల్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమిండియా.. న్యూజిలాండ్తో వన్డే పోరుకు సమాయత్తమైంది. ఒక వైపు టికెట్ల లొల్లి.. మరోవైపు హెచ్సీఏలో లుకలుకల మధ్య దాదాపు నాలుగేండ్ల తర్వాత ఉ�
Hyderabad | హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు రియల్ఎస్టేట్ కంపెనీలు, సినిమా ఫైనాన్సియర్ల ఇండ్లపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు
Traffic restrictions | హైదరాబాద్ ఉప్పల్ వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ప్లేయర్లను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పేలవ ఆటతీరు కొనసాగుతున్నది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న హైదరాబాద్.. మంగళవారం మహారాష్ట్రతో ఆర�
బుధవారం (ఈ నెల 18) ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఉదయం 6 గంట�
ట్టుమని 15 ఏండ్లు కూడా లేవు. ప్రమాద రూపంలో ఆ బాలుడిని మృత్యువు కబళించింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆ బాలుడి తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవాలను దానం చేసి ఆరుగురికి పునర్జన్మనిచ
కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర�
క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక�