నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు జనం పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా అభయహస్తంతో పాటు కొత్త రేషన్కార్డులు, ఇతర సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 9,92,234 దరఖాస్తులను అధికారులు స్వీకరించార
ఓ యువతిని ప్రేమించి పెళ్ల్లి చేసుకుంటానని నమ్మించి ఏఆర్ కానిస్టేబుల్ మోసం చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టం చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం మారేడ్పల్లిలోని తన క్య�
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మెట్రో రైళ్ల వేళలను పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి వరకు నగరవాసులంతా సంబురాల్లో పాల్గొంటున్�
కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31 అర్ధరాత్రి ఒంటిగంట వరకు పబ్బులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, న్�
జనవరి 2 నుంచి సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నట్టు మాజీ మంత్రి ,సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం కొనసాగింది. మూడో రోజూ ప్రజలు దరఖాస్తు చేసేందుకు పోటీపడ్డారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో దరఖాస్తులు వెల్లువెత్త
రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్షిప్లో కొమరవెల్లి లాహిరి విజేతగా నిలిచింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో శనివారం ముగిసిన టోర్నీలో లాహిరి సబ్ జూనియర్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకోగా.. ఆమె సోదరి కొమరవెల
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) మేడ్చల్ అధికారులు శనివారం కూకట్పల్లిలో నకిలీ మందుల తయారీ రాకెట్ను ఛేదించారు. మూసాపేటలో రామ్స్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో కొనసాగుతున్న ఈ కంపెనీ �
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం సచివాలయం లో సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యింది. వివిధ ప్రజాసమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించింది.
HYD Metro | నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో శుభాకాంక్షలు తెలిపింది. డిసెంబర్ 31న ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ శ్రీధర్ తెలిపారు.
Talasani | ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ సర్కారు స్పష్టత ఇవ్వాలని సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద శనివారం నియోజకవర్గ పరిధిలోని �
Hyderabad | న్యూఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్పై రాకపోకలను నిలిపివేయనున్నారు. రేపు ( డిసెంబర్ 31వ తేదీ ) రాత్రి 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయ�
నగరంలో మరో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ విధానంలో కావాల్సిన బంగారం, వెండి నాణేలను డ్రా చేసుకునేలా గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీ