ములుగు జిల్లాకు చెందిన ఓ యువతి హైదరాబాద్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కాగా ఆమె మృతికి ఓ కాంగ్రెస్ నేత కొడుకు వేధింపులే కారణమని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు.
రంజాన్ మాసంలో మసీదుల వద్ద మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మసీదుల పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎం ఎస్బీ తదితర శాఖల అధికార
BRS corporater | హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యపై మంగళవారం రాత్రి కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. వెంగళరావునగర్ కార్పొరేటర్ అయిన దేదీప్య కారును అడ్డగించి మహిళలు ఆమెపై
ఆడబిడ్డలకు ‘పుట్టిల్లు అన్ని వేళలా స్వర్గం’ అంటారు. మెట్టినింట షరతులు వర్తిస్తాయని జాగ్రత్తలు చెబుతారు. ఆ అమ్మాయికి పుట్టింటి ప్రేమ కన్నా మిన్నగా మెట్టినింట ఆదరణ లభించింది. అమ్మకూచిగా ఉన్నప్పుడు నాన్న
Telangana | హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో నిజాం కాలంనాటి శాసనం బయటపడింది. అమ్రాబాద్ మండలం కోల్లంపెంట గ్రామ సమీపంలోని శివలింగంపై ఫార్సీ భాషలో చెక్కిన నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ
దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్ర పన్నాడన్న కేసులో నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు సంజయ్ దీపక్రావుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టు�
మాజీ డీఎస్పీ ప్రణీత్కుమార్ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఎస్ఐబీ (స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో) ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలను గిరిజన నిరుద్యోగులతోనే చేపట్టాలని, ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచ ర్స్ �