ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. పదేండ్ల ఉమ్మడి కథ ముగిసింది. జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగి శనివారానికి పదేండ్లు పూర్త�
హైదరాబాద్కు చెందిన సెమికండక్టర్ల సాఫ్ట్వేర్-సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మోచిప్ టెక్నాలజీ లిమిటెడ్కు రూ.509.37 కోట్ల విలువైన కాంట్రాక్ట్ లభించింది.
OU Doctorates | హైద్రాబాద్ శివారుల్లోని ఘట్ కేసర్ పట్టణ వాసులు టీ శ్రీలక్ష్మి, యాదగిరి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు.
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థిని అదృశ్యమైంది. హైదరాబాద్కు చెందిన నితీషా కందుల అనే విద్యార్థిని లాస్ ఏంజిల్స్లో తప్పిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం గత శుక్రవారం రాత్రి
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ (Ronald Ross) అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఒక్క రోజే ఉత్సవాలు జరుగనుండగా, బీఆర్ఎస్ �
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస�
పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు జూన్ 2తో ముగుస్తుండటంతో ఏపీ నేతలు మళ్లీ ఉమ్మడి కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్�
తెలంగాణ ప్రతీసారి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉన్నది. ఆంధ్రా వలస పాలకుల కాలంలో అదే పోరాటం. రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత కూడా అదే పోరాటం. తెలంగాణ నిరంతరం తన ఉనికిని, గుర్తింపునీ చాటుకోవాల్�
ఉద్యోగ విరమణ పొందిన ఇంజినీర్ల ఎక్స్టెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్య�
గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ అధికారులు శుక్రవారం అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్కుమార్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సబావత్ రా
పాస్పోర్ట్ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి స్నేహజ శుక్రవారం తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే గంటలోపే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట�