ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు మంగళవారం నుంచి ఘనంగా మొదలయ్యాయి.హుస్సేన్సాగర్ వేదికగా జరుగుతున్న 38వ ఎడిషన్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీనియర్ కల్నల్ కమాండెంట్, లెఫ్ట్నెంట్�
ఏపీ సీఎం చంద్రబాబు, టీజీ సీఎం రేవంత్రెడ్డి మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఉ మ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఏపీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ ఆర్అండ్బీ శాఖ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ర�
CM Revant Reddy | సరిహద్దుల్లో సైన్యం మాదిరిగా డ్రగ్స్ రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లోనూ పోలీసులు పహారా కాయాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అధికారులకు హితవు చెప్పారు.
విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సానుకూలంగా స్పందించారు. చర్చకు సిద్ధమంటూ చంద్రబాబుకు తిరిగి లేఖ రాయనున్నారు.
‘మ్యాట్రిమోనీ’ యాప్ ద్వారా పరిచయమైన యువతిపై ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్. నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్కు చెందిన ఓ యువతి (27) వివాహం కోసం మ
MLA Vivekanand Goud | తెలంగాణ యువత మునుపెన్నడూ లేని విధంగా నేడు గంజాయి మత్తులో మునిగితేలుతూ వారి బంగారు భవిష్యత్ను అంధకారంలోని నెట్టేసుకుంటున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ తెలిపారు. ఈ మేర�
వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్తో కలిసి ఫొటోదిగే విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుని పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఉండగానే జరగడం గమనార్హం. వ
బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. హైదరాబాద్కు వచ్చిన గోయల్ను సీఎం రేవంత్ తన నివాసానికి ఆహ్వానించి సాదరస్వాగతం పలికారు.
Hyd Rains | హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఒక్కసారిగా నగరాన్ని నల్లటి దట్టమైన మేఘాలు కమ్మేశాయి. ఆ తర్వాత గాలులతో కూడిన వర్షం కురిసింది.
CBI | హైదరాబాద్లోని ఆర్జీఐ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. ఈ అధికారులపై విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసేందుకు సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నార�
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ను చేజిక్కించుకుంది. శనివారం బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గ