ఎప్పటిలాగానే చికెన్ బిర్యానీ సత్తా చాటుకుంది. అత్యంత ఇష్టమైన ఫుడ్గా బిర్యానీ నిలిచింది. ఆన్లైన్ ఫుడ్ ఆధారిత సంస్థ స్విగ్గీ ‘హౌ ఇండియా స్విగ్గుడ్' అనే శీర్శికన రిపోర్టు విడుదల చేసింది.
ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఖాళీగా ఉన్న ప్లాట్లను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది.
రాత్రి వేళల్లో పార్కింగ్ చేసిన ఆటోలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను మధురానగర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 6 ఆటోలను స్వాధీనం చేస్తున్నారు.
పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఆవులకుంట తండాకు చెందిన గుగ్లోత్ బావుసింగ్, లాడుబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు,
బహిరంగ ప్రదేశాల్లో ఈ-వాహనాల కోసం చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. వాహన కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నది.
ట్యాంక్ బండ్ పరిసరాలను దుబాయ్ తరహా టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని మొత్తం ఒక యూనిట్గా తీసుకుని టూ�
Hyderabad - Home Sales | ప్రపంచ ఆర్థిక రంగ సంక్షోభం, కరోనా మహమ్మారి వంటి అంశాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇబ్బందులు తలెత్తినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిశ్శబ్దంగా ప్రగతి పథంలో దూసుకెళ్లింది. కానీ 2024లో పరిస్థితి చాలా విచ
Hyderabad | హైటెక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా పర్యాటకులు పోటెత్తారు. ఇక పూరీ, వారణాసి, హరిద్వార్ వంటి అధ్యాత్మిక కేంద్రాల్లో భారీగా భక్తులు, యాత్రికులు పర్యటించారు.
Biryani | అది పార్టీ అయినా.. సందర్భం ఏదైనా అందరికీ మొదట గుర్తుకు వచ్చేది బిర్యానియే. ఈ వంటకం భారతీయులకు ఇష్టమైన ఎంపికగా నిలిచింది. ఈ క్రమంలో ఆన్లైఫుడ్ ఫుడ్ డెలివరీ రంగంలోనే బిర్యానీనే టాప్ ప్లేస్లో నిలుస్�